మనం మొదటి యుద్ధం ఎవరి మీద చేయాలి..?

-పాకిస్థాన్ మీద నా…? చైనా మీదనా…? లేక…. తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దే దేశద్రోహులతోనా..?
( ఆర్కే)

నిజ వాస్తవాలతో …….
కృష్ణ ప్రసాద్ లాంటి IPS ఆఫీసర్ను చంపిన ఉగ్రవాదులకు, క్షమాభిక్ష క్రింద రూల్స్ ను పక్కన పెట్టి విడుదల చేసిన YSR ను ఎన్నుకునే దేశంలో..
దేశసంపదలో మొదటిముద్ద మీద ముస్లిములదే మొదటిహక్కు అని ప్రకటించిన మన్‍మోహన్ ని, పదిసంవత్సరాలు ప్రధానమంత్రిగా భరించిన దేశంలో..
వేలమంది హిందువుల ను హత్యలు చేసిన నిజాం నిరంకుశ పాలన చాలా బాగుంది అని ప్రశంసించి, నిజాం పరిపాలన తెస్తాను అని బాజాప్త చెప్పిన KCR గారిని CM గా ఎన్నుకున్న దేశంలో ..
కోయంబత్తూరు బెంగుళూరు తదితర ఉగ్రవాద దాడుల్లో వందలమందిని పొట్టన పెట్టుకున్న రాక్షసుడు , అబ్దుల్ నాసర్ మదానీ విడుదల కోసం ఏకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానం చేసిన కమ్యూనిస్టులను ఎన్నుకునే ప్రజలున్న దేశంలో..
అదే అబ్దుల్ నాసర్ మదానీ కోసం, కన్నీరు కార్చిన కరుణానిధికి ఏళ్ళతరబడి పట్టం కట్టిన దేశంలో..
గుళ్ళు పగలగొట్టిన చేత్తోనే పదుల ఎకరాల స్థలంలో మసీదులు చర్చిలు వందల కోట్ల ఖర్చుతో నిర్మించడానికి కట్టుబడ్డ చంద్రబాబు ని ఎన్నుకునే దేశంలో..
బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు సర్వసౌకర్యాలు కల్పించిన కమ్యూనిస్టులను, మమతాబెనర్జీలను ఎన్నుకునే దేశంలో..
ముస్లిముల పండగ కోసం హిందు పండగలను నిషేధించి, హిందూ దేవాలయాలకు ప్రధాన ధర్మకర్తగా ముస్లిమును నియమించిన మమతాబెనర్జీ లాoటి వారు, దేశప్రధాని పదవికి అభ్యర్ధిగా సగర్వంగా పోటీ పడే దేశంలో..
పాకిస్తాన్ నుండి వచ్చి ముంబాయిలో “”స్థానికుల సహాయం లేకుండా” కేవలం GPS సాయంతో దాడులు నిర్వహించారని నమ్మింపజేసిన ప్రభుత్వాలు రాజ్యం ఛేసిన దేశంలో..
అదే ముంబాయి దాడుల అప్ డేట్స్, తమ చానెల్ ద్వారా ఉగ్రవాదులకు లైవ్ టెలికాస్ట్ ద్వారా అందించిన బర్ఖాదత్ లాంటి వారు లౌకికవాదులుగా వెలిగిపోతున్న దేశంలో..
రిపబ్లిక్ డే ను బ హిష్కరించమని పబ్లిగ్గా పిలుపునిచ్చిన దిల్లీ ఇమామ్ బుఖారి కాళ్ళ దగ్గర కూర్చుని, అభ్యర్ధులను ఫైనలైజ్ చేసిన వీపీ సింగ్ లాటి వారు లౌకికవాదులుగా వెలిగిపోయిన దేశంలో..
కశ్మీర్ లో రాళ్ళు విసిరే బాచ్ మీద రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించి నియంత్రిస్తే, అదేదో ఘోరమారణ కాండ అని గొంతుచించుకున్న మేధావులు, వారికి వత్తాసుగా రబ్బర్ బుల్లెట్ల వాడకం నిషేధించిన గౌరవ న్యాయస్థానాలూ ఉన్న దేశంలో..
చెదురుమదురుగా మొత్తం మీద పదికి మించని, అందులోనూ నిజమెన్నో అబద్దమెన్నో తెలియని గోరక్షక హత్యలకు తల్లడిల్లిపోయి రొచ్చురొచ్చు చేసి, గుండెలు అవిసేలా రొమ్ములు బాదుకుని బాధపడి, బెంగాల్ సహరాన్‍పూర్ , మాల్టా, బర్సీహాత్, ఉత్తరప్రదేశ్ కైరనా తదితర ప్రాంతాలలో వేలాది బంగ్లాదేశీ అక్రమవలస ముస్లిములు, దేశీయ ముస్లింలు హిందువులను విరగబాదినా పట్టించుకోని దేశంలో..

గతంలో ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందోనని హడలి చచ్చే దేశం, రోజుకొక ఉగ్రదాడి పేపర్లలో ప్రముఖంగా వచ్చే వార్తను చదవటానికి అలవాటు పడ్డ దేశంలో.. ఇన్నాళ్ళు ఎక్కడా ఏ బాంబూ పేలకపోయినా, నిన్న పేలిన ఉగ్రవాద ప్రేలుడుకు రక్తం మరిగిపోయిన సోషల్ మీడియా మేదావులకు, కోపం రావటం ఆశ్చర్యం లేదు, మోదీని తిట్టిపోసేందుకు దూక్కుంటూ లగెత్తుకుంటూ వచ్చి తీరాలి, వాళ్ళను కార్యోన్ముఖులను చేయటానికి కంకణం కట్టుకున్న తమకు అర్ధమయిన సెక్యులరిజం, టాలరిజమ్ ను రుబ్బి వడగట్టి రసం పిండి జనానికి పట్టించటానికి కృషి చేసే కుహాన లౌకిక వాదుల ముసుగులో ఉన్న కృిస్టియన్ మతోన్మాద ముస్లిం మతోన్మాద సంస్థల బానిసలు వున్న దేశంలో..
ఇప్పుడు చెప్పండి.. మొదటి యుద్ధం ఎవరిమీద చెయ్యాలి..?

Leave a Reply