తెలుగుదేశం పార్టీ అప్పుల విలువ రూ.30 కోట్లు

- వివరాలు వెల్లడించిన ఏడీఆర్ - బీజేపీకి రూ.4,847.78 కోట్ల మేర ఆస్తులు - రెండోస్థానంలో బీఎస్పీ (రూ.698 కోట్లు) - అప్పుల్లో కాంగ్రెస్ టాప్ దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్...

శ్రీ‌నివాస‌మంగాపురంలో విశేష రోజుల్లో వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వ సేవ‌

శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ముఖ్య ప‌ర్వ‌దినాల్లో నిర్వ‌హించే క‌ల్యాణోత్స‌వాన్ని వ‌ర్చువ‌ల్ సేవ‌గా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. భ‌క్తులు ఆన్‌లైన్ ద్వారా క‌ల్యాణోత్స‌వం సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 5న వ‌సంత పంచ‌మి సంద‌ర్భంగా వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం సేవ...

కంటోన్మెంట్ ప్రజలకు జీహెచ్ఎంసీ ‘ఫ్రీ వాటర్ స్కీం’ అమలు చేయాలి

-సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మెంబెర్ జే.రామకృష్ణ డిమాండ్ సికింద్రాబాద్, జనవరి 28 : కంటోన్మెంట్ ప్రజలకు జీహెచ్ఎంసీ 'ఫ్రీ వాటర్ స్కీం' అమలు చేయాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మెంబెర్ జే.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం...

న‌కిలీ ద‌ర్శ‌న టికెట్ల‌తో భ‌క్తుల‌ను మోసం చేసిన వారిపై కేసు

- డ్రైవ‌ర్లు మోసం చేస్తే వాహ‌నాలు, డ్రైవింగ్ లైసెన్సులు స్వాధీనం : సివిఎస్వో న‌కిలీ ద‌ర్శ‌న టికెట్ల‌తో భ‌క్తుల‌ను మోసం చేసిన ఆటోడ్రైవ‌ర్‌తోపాటు మ‌రొక‌రిపై తిరుమల విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదు మేర‌కు తిరుమల టు టౌన్‌ పోలీసులు కేసు న‌మోదు...

కొత్త జిల్లా పేర్లలో “పింగళి వెంకయ్య” పేరును మరవొద్దు

అమరావతి: దేశ జాతీయ పతాక రూపశిల్పి "పింగళి వెంకయ్య" పేరు మీద దేశానికి మువ్వన్నెల పతాకాన్ని అందించి,స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన చేసిన సేవలకు గుర్తుగా రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా ఆయనతో సాన్నిహిత్యం ఉన్న కృష్ణ, గుంటూరు జిల్లాల్లో...

సోము వీర్రాజు..నోరు అదుపులో పెట్టుకో

- రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు రాయలసీమలోని కర్నూలు కడప జిల్లా వాళ్లు హత్యలు చేస్తారని అలాంటి వారికి విమానాశ్రయాలు అవసరమా అని రాయలసీమ ప్రాంత ప్రజలను కించపరిచేలా మాట్లాడటం...