రివైజ్డ్ పే స్కేల్స్ ను ప్రకటించిన విధానం చట్ట విరుద్ధం

– ప్రభుత్వం కావాలని కౌంటర్ వేయకుండా సమయాన్ని వృధా చేస్తుంది – న్యాయవాది రవితేజ వాదనలు – పీఆర్సీ నివేదిక ను గోప్యంగా ఉంచటానికి ప్రభుత్వానికి విశేష అధికారాలు లేవలేవన్న హైకోర్టు – పదిరోజుల్లో పీఆర్సీ జీఓలు పిటషనర్ న్యాయవాదికి ఇవ్వాలని ఆదేశం రాష్ట్ర ప్రభుత్వం రివైజ్డ్ పే స్కేల్స్ ను ప్రకటించిన విధానం చట్ట విరుద్ధం అని కే వి కృష్ణయ్య దాఖల చేసిన రిట్ పిటిషన్ పైన న్యాయవాది రవితేజ వాదనలు వినిపించారు. ప్రభుత్వం…

Read More

మన పత్రికా స్వేచ్ఛా మట్టిబండే!

– పాలకుల అసహనం- పెరుగుతున్న దాడులు ( ఆకుల అమరయ్య) ఫహద్ షా.. జమ్మూ కాశ్మీర్ వాసి. కాశ్మీరీ వాలా వెబ్ సైట్ నిర్వాహకుడు, ఎడిటర్. ఉన్నట్టుండి పుల్వామా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. తాను రాసిన వార్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందన్నది కారణం. … కేరళ వన్.. ఇదో మళయాళం న్యూస్ ఛానల్. దీన్ని నిషేధిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులో కేసులు పడ్డాయి. తర్జన భర్జనలు…

Read More

వైఎస్ వివేకనందరెడ్డి హత్య వెనుక ఆయన కుటుంబ సభ్యుల పాత్ర

– ఆయన రెండో వివాహం చేసుకోవడం తో కుటుంబంలో కొన్నేళ్లుగా అంతర్గత విభేదాలు. వివేకా హత్య తరువాత ఆయన కుటుంబ సభ్యుల తీరు అనుమానాస్పదంగా ఉంది – ఆర్థిక వ్యవహారాలు, రాజకీయ కక్షలతో సహకరించిన పరమేశ్వర రెడ్డి, టీడీపీ నేత బిటెక్ రవి – కోర్టులో పిటిషన్ వేసిన దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి భార్య తులసమ్మ వైఎస్ వివకానందరెడ్డి హత్య కేసులో ఆయన అల్లుడు/ చిన బావమరిది రాజ శేఖర్ రెడ్డి, పెద్ద బావమరిది శివ…

Read More

ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక

– తప్పులు……ఒప్పులు ఒక వ్యక్తి పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు .. 3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు . దాని మీద ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకోవాలి అనుకున్నాడు . నాలుగు రోడ్లు కల్సే చోట దానిని ప్రదర్శించాడు . దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడు ” నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ ఒక…

Read More

రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తే ఎవరు అడ్డుకున్నారు.?

– కేంద్ర ప్రభుత్వం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై నిందలు ఆపండి – బిజెపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాశ్ రెడ్డి విభజన చట్టంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పరిశీలిస్తామన్న హామీ మాత్రమే ఉంది. 2014లో నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డేయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రధాన డిమాండ్ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అంశంపై కమిటీని నియమించింది. బయ్యారం సమీపంలోని ప్రాంతాలను పరిశీలించిన కమిటీ.. ఇక్కడి ఇనుప ఖనిజంతో ఉక్కు తయారీ లాభసాటి కాదని…

Read More

వివేకా కేసులో శివగామి ఎవరు?

– రఘురామ కొత్త ప్రశ్నతో చర్చ – వివేకా కేసు మరో మలుపు తిరుగుతుందా? ( మార్తి సుబ్రహ్మణ్యం) వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటివరకూ ప్రచారంలో ఉన్న నిందితులు, అనుమానితులపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో… వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెరపైకి తెచ్చిన మరో కొత్త పేరు ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. అది మహిళా పాత్ర కావడమే ఆ ఆసక్తికి అసలు కారణం. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటివరకూ ఎంపీ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి,…

Read More

ఇకనైనా కుట్రలు, కుతంత్రాలు చేయడం మానండి

– వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు పూర్తి కానివ్వండి – వాస్తవాలు బయటకు రానివ్వండి. బాధ్యులకు శిక్ష పడాలి – కానీ లీక్‌ల పేరుతో రోజూ అసత్య ఆరోపణలు చేయకండి – ప్రభుత్వంపై బురద చల్లడం మానండి – ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జి.శ్రీకాంత్‌రెడ్డి వెల్లడి -రాంసింగ్‌పై కేసుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? -ఉదయ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదుతో కోర్టు ఆదేశాలు ఇచ్చింది -ప్రభుత్వాన్ని తప్పు బట్టడం, కోర్టు ఉల్లంఘన కాదా? -అధికారంలో ఉన్నప్పుడు మీవన్నీ క్రిమినల్‌ ఆలోచనలే…

Read More

సాక్షిలో నాపై వచ్చిన వార్తలు కట్టుకథలు.. అప్పుడు నేనెక్కడున్నానంటే..

– తేదీలు, ఫొటో వివరాలు విడుదల చేసిన లోకేష్ కార్యాలయం తాను మంత్రిగా ఉన్న సమయంలో తన తిండికి 25 లక్షల రూపాయల ఖర్చయిందని, సాక్షిలో రాసిన కథనంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరువునష్టం వేసిన నేపథ్యంలో, తాను ఆ సమయంలో అక్కడ లేనని నిరూపించుకునే రుజువులు కోర్టుకు సమర్పించనున్నారు. వాటి వివరాలను లోకేష్ కార్యాయలం మీడియాకు తాజాగా విడుదల చేసింది. వాటితో పాటు తాను ఆ సమయంలో ఉన్న ఫొటోలు, ట్వీట్లను…

Read More

సాక్షిపై రూ.75కోట్ల‌కు లోకేశ్ ప‌రువున‌ష్టం దావా…

-రేపు విశాఖ కోర్టుకు నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం విశాఖ వెళ్లనున్నారు. తనపై అసత్య ఆరోపణలు ప్రచురించారని ఓ దినపత్రికపై లోకేశ్ రూ. 75కోట్లకు విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ దావాపై గురువారం కోర్టులో విచారణ జరగనుంది. ఈ మేరకు నారా లోకేశ్ విశాఖ కోర్టులో హాజరుకానున్నారు. 2019 అక్టోబ‌ర్ 22న విశాఖ విమానాశ్రయంలో లోకేష్ ప్రజాధనం తో రూ….

Read More

తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్టు-2021 ఆవిష్కరణ

– అబ్ స్ట్రాక్టును ఆవిష్కరించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అర్థ గణాంక , ప్రణాళిక, టీ.ఎస్.డీ.పీ.ఎస్. శాఖలు రూపొందించిన అత్యంత కీలకమైన “తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్టు – 2021” ప్రచురణను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. బుధవారం ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డీ. లో జరిగిన ఈ అబ్ స్ట్రాక్టు ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే….

Read More