మీకు ఓట్లు వేయడమే గిరిజనులు చేసిన పాపమా?
- మీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు ఆదివాసీలపాలిట శాపంగా మారాయి
- భూమి ఉందని మీరు పింఛను, రేషన్ పీకేయడం అన్యాయం కాదా?
- గిరిజనుల సమస్యలపై సీఎం జగన్కు లోకేష్ బహిరంగలేఖ
గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు,
ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్
అమరావతి
విషయం: గిరిజనులకు...
జగన్మోహన్ రెడ్డి పాలన ఆసాంతం మానవహక్కుల హననమే
• ముఖ్యమంత్రి అమలుచేస్తున్న రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజలు నిత్యం భయాందోళనలతో దేవుడిని తలుచుకుంటూ బతుకుతున్నారు.
• పోలీసులను లొంగదీసుకొని, తాయిలాలుఇస్తూ, వారిఅండతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.
- టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకప్రజలు నిత్యం భయంభయంగా...
నేడు ఇంటికొక ఇంజనీర్ ఉన్నారంటే అది చంద్రబాబు ఘనతే
- జగన్ రెడ్డి పాలనలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతోంది
- టీడీపీ హయంలోనే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
- ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేసిన విధ్యార్దులపై తప్పుడు కేసులు సిగ్గుచేటు
- టీడీపీ అధికారంలోకి రాగానే విధ్యార్ధులపై పెట్టిన అక్రమ కేసులు...
Lokesh urges CM not to cancel benefits of tribals
Govt following 'hidden agenda' to cancel pensions
Ration rice should be distributed without hurdles
10 acres rule being wrongly applied against tribals
AMARAVATI: TDP National General Secretary Nara Lokesh on Friday urged...
నల్లబిల్లి వెంకటేష్ “సర్కస్ కార్-2”
తేజస్వి మదివాడ తాజా చిత్రం
యువ ప్రతిభాశాలి నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో రూపొంది మంచి విజయం సాధించిన "సర్కస్ కార్"కి సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. "సర్కస్ కార్-2" పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కూడా నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు....
శాతవాహన వర్శిటీకి 12-బి హోదా కల్పించండి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వినతికి స్పందించిన యూజీసీ
రికగ్నైజేషన్ కమిటీతో మాట్లాడి నివేదిక ఇవ్వాలని కోరిన యూజీసీ సెక్రటరీ
వర్శిటీల స్వతంత్రతను దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న సంజయ్
ఇలాగే వ్యవహరిస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయని ఆందోళన
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల...