రుణాల మంజూరులో ఎక్కడా రాజీ ఉండకూడదు

–క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి –రాష్ట్రంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పనితీరు, వాటి బ్రాంచ్‌లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పనితీరును సమీక్షించిన సీఎం –సహకార బ్యాంకుల బలోపేతంపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను వివరించిన అధికారులు –డీసీసీబీలు, సొసైటీలు బలోపేతం, కంప్యూటరైజేషన్, పారదర్శక విధానాలు, ఆర్బీకేలతో అనుసంధానం తదితర అంశాలపై కీలక చర్చ – సహకార శాఖపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష అమరావతి: సహకార బ్యాంకులు మన బ్యాంకులు, వాటిని మనం…

Read More

సాక్షినీ వ‌ద‌ల‌ను…దాని య‌జ‌మానినీ వ‌ద‌ల‌ను

-న‌న్ను రాజ‌కీయంగా దెబ్బ‌తీయాల‌నే జ‌గ‌న్ ప‌దేళ్లుగా కుట్ర‌లు చేస్తూనే వున్నాడు -త‌ప్పుడు వార్త‌లు రాసేవారిపైనా న్యాయ‌పోరాటం ఆగ‌దు -తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  నేను విదేశాల‌లో చ‌దువుతున్న‌ప్ప‌టి నుంచే దాడులు మొద‌లుపెట్టిన జ‌గ‌న్ రెడ్డి గ్యాంగ్‌, రాజ‌కీయాల్లోకి వ‌చ్చినాక వాటిని ఇంకా తీవ్రం చేసింద‌ని…నా ప‌రువుకి భంగం క‌లిగించే త‌ప్పుడు వార్త‌లు రాసినా-ప్ర‌సారం చేసినా ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌న‌ని నారా లోకేష్ శ‌ప‌థం చేశారు. అవాస్త‌వ క‌థ‌నాల‌తో నా పొలిటిక‌ల్ కెరీర్‌ని దెబ్బ‌తీయాల‌ని చూసిన…

Read More

కేటీఆర్ కు పవర్ స్టార్ కృతజ్ఞతలు

“కళను అక్కున చేర్చుకొని అభినందించడానికి కుల, మత, భాష, ప్రాంతీయ బేధాలుండవు. అంతే కాదు భావ వైరుధ్యాలు అడ్డంకి కాబోవు. ఈ వాస్తవాన్ని మరోమారు తెలియజెప్పిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారికి నిండైన హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నా” అని పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఆ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. బుధవారం రాత్రి జరిగిన భీమ్లానాయక్‌ ప్రీ రిలీజ్‌ వేడుకకు కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే!…

Read More

డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ: తలసాని

జీవితాలను కబళించే మహమ్మారి డ్రగ్స్ కు యువత, విద్యార్ధులు బానిసలు కావద్దు.. జీవితాన్ని అంధకారమయం చేసుకోవద్దని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల.మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గురువారం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని బాలం రాయ్ లో గల క్లాసిక్ గార్డెన్ లో నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు…

Read More

బ్రతుకు బండిపై వైసీపీ పార్టీ నాయకుల దౌర్జన్యం

– బాధితుడికి అండగా బలిజ సంఘం ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపో సమీపంలో ఉన్నటువంటి టీ కొట్టును గత 25 సంవత్సరాలుగా నాగరాజు అనే వ్యక్తి నిర్వహించుకుంటున్నాడు. ఆళ్లగడ్డ పట్టణంలో ఇటీవల మున్సిపల్ అధికారులు డ్రైనేజ్ కాలువ ఆధునీకరణ పనులలో భాగంగా మిగతా దుకాణాలలో పాటు నాగరాజు టి షాప్ ను కూడా తొలగించారు. అయితే అక్కడే నాగరాజు బండి ఏర్పాటు చేసుకుని టి అమ్ముకుంటు వ్యాపారం కొనసాగించే వాడు. ఎన్నో రోజులుగా ఆ…

Read More

ఇద్దరమ్మాయిల సహజీవనం

– పోలీస్ స్టేషన్ కి చేరిన పంచాయతీ – అయోమయంలో పోలీసులు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇద్దరు అమ్మాయిల సహజీవనం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారం ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు చేరింది. ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా సుమలత, రమ్య అనే ఇద్దరు యువతుల మధ్య పరిచయం ఏర్పడింది. వీరు కొద్దిరోజులుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. వారిలో రమ్య తల్లి పోలీసుల్ని ఆశ్రయించింది. తన కుమార్తెను ట్రాప్ చేశారని.. వీరిద్దరు వివాహం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు….

Read More

రైతుల అమరావతి ప్రజాదీక్ష

– 800 రోజుల మైలురాయిని చేరుకున్న ఉద్యమం అమరావతి ఉద్యమం 800 రోజుల మైలురాయిని చేరుకున్న సందర్భంగా అమరావతి రైతులు, మహిళలు 24 గంటల సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. అమరావతి ఉద్యమంలో అసువులు బాసిన వారికి నివాళులు అర్పించి దీక్ష ప్రారంభించారు. ఇవాళ ఉదయం 9 గంటలకు మొదలైన ఈ ప్రజాదీక్ష.. రేపు ఉదయం 9 గంటల వరకు కొనసాగనుంది. అమరావతి ఉద్యమం 800 రోజుల మైలురాయిని చేరుకుంది. ఏకైక రాజధాని డిమాండ్తో ఉద్యమిస్తున్న రైతులు,…

Read More

ఏపీ విద్యార్థులను తీసుకొచ్చేందుకు సాయం చేయండి

– విదేశాంగ మంత్రికి జగన్‌ లేఖ అమరావతి : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. రష్యా-ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జగన్‌ ప్రశంసించారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. రష్యా-ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపునకు…

Read More

మార్చి 7నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

అమరావతి: 15 నుంచి 20 పనిదినాలు ఉండేలా సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్చి నెలాఖరు వరకు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్చి 7న తొలిరోజు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి మృతిపట్ల అసెంబ్లీలో సంతాపం తెలియజేయనున్నారు.

Read More

అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట

అమరావతి : తెదేపా నేత అయ్యన్నపాత్రుడిపై పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలు నిలిపేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని అయ్యన్న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది.

Read More