March 9, 2026
ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో శాస్త్రోక్తంగా జరిగిన పూజ తర్వాత మహా పాదయాత్ర ముక్తినూతలపాడు లోని బస నుండి మొదలైంది.మంగమ్మ కాలేజ్...
– ధర్నా చౌక్ పరిరక్షణ సమితి నేతల ధ్వజం తమదాకా వస్తేగానీ తెలియదంటారు. ఇప్పుడు అది టీఆర్‌ఎస్ విషయంలో నిజమయింది. తమ ప్రభుత్వంలో...
-నిధులు లేక కేంద్రాన్ని అడుక్కుంటున్నారు – మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా అప్పులకుప్పగా మారిన ఆంధ్రా సర్కారు పరిస్థితిపై తెలంగాణ సర్కార్ ఎద్దేవా చేసింది....
రైతుల వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్రంలోనిప్రభుత్వం పీటం కదిలిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...
– కేంద్రం సవతి తల్లి ప్రేమ -తుమ్మల తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని టీఆర్ఎస్ నేత, మాజీ...
– బీజేపీ పార్టీ అమ్మకంకు కేరాఫ్‌  – టీఆర్‌ఎస్ తెలంగాణలో ఒక నమ్మకం – మంత్రి సబితాఇంద్రారెడ్డి రైతులు పండించిన వరిధాన్యాన్ని కేంద్రం...
– పోటీ ధర్నాలపై భట్టి ఫైర్ ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్ఎస్‌ డ్రామాలాడుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన...
-అరవింద్.. బట్టలు ఊడదీసి కొడతాం – ఎమ్మెల్యే గాదరి వార్నింగ్ నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ విరుచుకుపడ్డారు. సీఎం...
-బీజేపీ నాయకురాలు విజయశాంతి ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు రంగులు మార్చే ఊసరవెల్లి మాదిరిగా ఉందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. వరి వేసుకుంటే...