Suryaa.co.in

Andhra Pradesh

మహానాడు వాయిదా

ఈనెల 27, 28న జరగాల్సిన టీడీపీ మహానాడు వాయిదాను వాయిదా వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వ ఏర్పాటు హడావిడి ఉండ టంతో వాయిదా వేసినట్లు పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. అయితే మహానాడు మాదిరిగా అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్‌కు నివాళులు, పార్టీ జెండాల ఎగురవేత, రక్తదాన శిబిరాలు కొనసాగుతాయని వెల్లడిరచారు. మహానాడు నిర్వహణ తేదీలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

LEAVE A RESPONSE