పాముతో సెల్ఫీ… నువ్వు గొప్పోడివి సామీ!

కాలేశ్వరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని గడిచిరోలి జిల్లాలో సోమవారం సాయంత్రం శ్వేత నాగు కనిపించింది.పాముల జాతిలో అరుదుగా తెల్లటి వర్ణంతో ఉండే ఈ నాగుపామును స్థానికులు ఆసక్తిగా తిలకించారు.ఓ ధాన్యం మిల్లు సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్నేక్ టీం సాయంతో దాన్ని బంధించి తిరిగి అడవిలో వదిలేశారు.
స్నేక్ టీమ్ సభ్యుడు తీసుకున్న సెల్ఫీ.., పాముకు కూడా సెల్ఫీ అంటే ఇష్టమున్నట్టుంది.

Leave a Reply