83 నుంచి టిడిపి కి కోడెల చేసిన సేవలు మర్చిపోలేనివి.కోడెల కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం.చెత్త నా కోడుకులు ఈ రోజు రాష్టాన్ని పాలిస్తున్నారు.ముఖ్యమంత్రి మద్యం, మాంసం, చేపలు అమ్ముతాడా .చెత్త , మరుగు దొడ్లు పై పన్ను వేసే వాడికి చెత్త నా కొడుకు అనక ఏం అంటారు.నేను అధికారం లోకి వస్తే పెంచుకుంటూ పోతానని జగన్ ఎన్నికల ముందే చెప్పాడు.పనికి మాలిన కొడుకులు పాలన చేస్తే ఇలానే ఉంటుంది.ఎన్ని కేసులు పెట్టుకుంటారో , ఏం పీక్కుకుంటారో పీక్కోండి.సన్న బియ్యం అంటే తెలియనోడు పౌర సరఫరాల మంత్రి,బెట్టింగ్ రాయుడు ఇరిగేషన్ మంత్రి.మీ జిల్లాకు చెందిన హోం మంత్రి ని చూస్తే జాలేస్తుంది.లేని చట్టం తో ఉరి శిక్ష లు, జీవిత ఖైదు శిక్ష లు వేశానని హోం మంత్రి చెబుతుంది.లేని దిశ చట్టం కోసం ఆ నా కొడుకు రాజమండ్రిలో దిశా స్టేషన్ ను ప్రారంభించాడు.హోం మంత్రి కి సిగ్గు , లజ్జ ఉంటే తక్షణమే రాజీనామా చేయాలి.కోడెల కూడా హోం మంత్రి చేసాడు. ఆయన్ను చూసి నేర్చుకోండి.జైలులో చిప్ప కూడు తినే నాకొడుకును తెచ్చి సీఎంను చేశాం.లక్షల కోట్ల అప్పులు చేస్తున్నాడు, వాడబ్బ సొమ్ము తెచ్చి తీరుస్తాడా.సినిమా వాళ్ళ బ్లాక్ టికెట్ లు కూడా సీఎం అమ్ముతాడంటా.ఇంటికి తిరిగి మల్లెపూలు కూడా అమ్ముకోండి.దానికి అంబటి రాంబాబు ను అధ్యక్షుడుని చేయండి.అంబటి, అవంతి కి నిత్యం అమ్మాయి లు కావాలంటా.
Devotional
బ్రహ్మ కడిగిన పాదం
– ఏమిటా సందర్భం? పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగ- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి…
అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు ?
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ? పూర్వం తన భక్తుడైన…
Sports
అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన…
ఐసీసీ ఛైర్మన్గా జై షా?
ఐసీసీ ఛైర్మన్గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా…