Suryaa.co.in

Ahmedabad

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

లోక్‌స‌భ‌ మూడో దశ పోలింగ్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అహ్మదాబాద్‌లో ఓటేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైన కాసేపటికే ఆయన రాణీప్‌ ప్రాంతంలోని నిషాన్‌ హయ్యర్ సెకండరీ స్కూల్‌ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు చేరుకుని ప్ర‌ధాని ఓటు వేశారు….

Posted on **