సత్యమార్గం, సత్యపాలన చేయడం లో దీక్షాదక్షుడు. ఓర్పు, సంకల్పం బలం వున్న శ్రీరామ చంద్రుడు. మా నారా చంద్రబాబు నాయుడు కి 75 వ పుట్టినరోజు శుభాకాంక్షలు
ఇంతింతై.. ప్రపంచమంతై..
ఏప్రిల్ 20-1950 లో చిత్తూరు జిల్లా, నారావారిపల్లె లో తండ్రి ఖర్జుర నాయుడు- తల్లి అమ్మణమ్మ కి జన్మించారు. డిగ్రీ బి ఏ, మాస్టర్ డిగ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లో పూర్తి చేశారు.
ప్రైమరీ స్కూల్ మొత్తం శేషా పురంలో సాగింది. హై స్కూల్ చదువు మొత్తం చంద్రగిరి లో సాగింది. చిన్న తనం నుండి విద్యార్థి నాయకుడు గా తన ప్రస్థానం ప్రారంభం చేశారు. డిగ్రీ బి ఏ, మాస్టర్ డిగ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లో పూర్తి చేశారు.
తరువాత యువజన కాంగ్రెస్ పార్టీ లో చేరి తన రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. 1982 లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించారు. 1983 లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా విజయం సాధించారు.. తర్వాత బాబు టీడీపీ లో రంగప్రవేశం చేశారు.
1995 – 1999 మొదటి సారి ముఖ్యమంత్రి గా పని చేశారు.1999-2004 రెండవ సారి ముఖ్యమంత్రి గా కొనసాగడం జరిగింది. 2014 – 2019 లో టీడీపీ విజయం సాధించి మళ్ళీ అధికారం సాధించారు. 2024 లో మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టి హ్యాట్రిక్ కొట్టిన గొప్ప వ్యక్తి గా బాబు ను చెప్పుకోవచ్చు..
చంద్రబాబు బాబు నాయుడు జన్మ భూమి కార్యక్రమం ప్రారంభించారు. వెనుక బడిన గ్రామం లు పురోగతి సాధించాలని ఈ కార్యక్రమం ఉద్దేశం. బాబు ప్రజల కోసం చాలా మంచి మంచి పథకం లను కూడా ప్రవేశ పెట్టడం జరిగింది..
బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం లో హైదరాబాద్ మొత్తం కూడా చాలా వరకు బాబు టైములోనే డెవలప్మెంట్ జరగడం జరిగింది. ఎంతో మంది యువత కి ఉద్యోగం ఇప్పించండం జరిగింది.. హైటెక్ సిటీ వల్ల హైదరాబాద్ గొప్ప సిటీ పిలవడం జరిగింది. కంపెనీస్, రోడ్స్, పార్క్స్, హాస్పిటల్స్.. ఇలా చాలా బాబు టైం లోనే అభివృద్ధి జరిగింది అని మనకు తెలుసు.
చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున చాలామందికి ఎడ్యుకేషన్ లో సహాయం అందించడం జరిగింది. అన్న కాంటీన్ లని ప్రారంభించి పేద వానికడుపు నింపి న గొప్ప వ్యక్తి మన సీబీన్. సునామీ, తుఫాన్ లు వచ్చినప్పుడు కూడా డే అండ్ నైట్ దగ్గర ఉండి ప్రజల కి సపోర్ట్ గా నిలబడిన గొప్ప వ్యక్తి.. ఎన్నో సాఫ్ట్వేర్, ఐటీ కంపెనీస్ తీసుకువచ్చి యువత లో ఉద్యోగం లను ఇప్పించారు.
మంచి పథకాలు, మంచి కార్యక్రమా లను ప్రారంభించిన ఒక శక్తి గా చెప్పుకోవచ్చు. కోవిడ్ టైములో వాక్సిన్ తయారు చేయటం లో ముంద డుగు వేసిన జీనోమ్ వాలీ కూడా సీబీన్ తెచ్చిందే. 2018 లో విశాఖ లో మెడిటెక్ జోన్ కూడా కరోనా నుంచి తప్పించు కోవడానికి రక్షణ పరికరాల ను అందించింది.
స్పోర్ట్స్ అకాడమీ లను కూడా సీబీన్ కొన్ని స్థాపించడం జరిగింది. 2003 లో తిరుపతి లో ల్యాండ్ మైన్ పేలి తన ప్రాణాలు ప్రమాదం లో పడి నా మళ్ళీ కోలుకున్నారు. ఓడినా ప్రతిపక్ష హోదా లో హుందా తనం గా తన శైలిలో పాలనా కొనసాగించారు. సీబీన్ కి చాలా అవార్డులు కూడా వచ్చాయి.
హెరిటేజ్ ఫుడ్స్ వ్యాపారం
హెరిటేజ్ ఫుడ్స్ వ్యాపార సంస్థ ను కొనసాగిస్తున్నారు. తన పాఠశాల జీవితంలో కాలి నడకన బడికి పోయేవారు. ఆ కష్టం ఎవరికి రాకూడదు అని విద్యార్థుల కి సైకిల్ పంపిణీ చేశారు. డ్వాక్రా గ్రూప్ లు ఏర్పాటు చేసి తక్కువ వడ్డీ లు తో ఋణం ఇప్పించారు. రైతుల కోసం నీరు కొరత లేకుండా చేయాలి అని, అనేక నీటి ప్రాజెక్ట్ లను సిద్ధం చేస్తున్నారు. రైతులకి రుణం కూడా ఇస్తున్నారు.
కియా లాంటి గొప్ప గొప్ప కంపెనీస్ ఏపీ లో పెట్టుబడులు పెట్టి, యువత కి ఉద్యోగం వచ్చే విదంగా తన దైన శైలి లో కృషి చేశారు. అమరావతి డెవలప్మెంట్ కోసం ఎంతో కష్టపడ్డారు. పెట్టుబడుల కొరకు చాలా దేశాల ను ఆహ్వానించారు. అమ్మ లాంటి అమరావతి కోసం అంతులేని కష్టాలు పడుతున్నారు మన సీబీన్.
తెలుగు రాష్ట్రం మొత్తం మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటూ.. ఇలాంటి పుట్టినరోజు లు ఇంకా జరుపుకోవాలి అని, ఇంకా తెలుగు వారికి మీ సేవలు అందించాలి అని కోరుకుంటూ..మరోసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
