Suryaa.co.in

Andhra Pradesh

నెల్లూరు జిల్లాలో కేంద్ర మంత్రి మురుగన్ పర్యటన

కేంద్ర సమాచార, ప్రసార మరియు మత్స్య, పశు సంవర్ధక, డైరీ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ నెల్లూరు జిల్లా పర్యటన సందర్భముగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పలు విభాగాల అధికారులు, మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుషగుచ్ఛం అందించారు..మంత్రిని కలిసిన వారిలో దూరదర్శన్ మెయింటెనెన్స్ సంచాలకులు శ్రీ ఎం.సోమేశ్వర రావు, రీజినల్ న్యూస్ యూనిట్ డైరక్టర్ పి.రత్నాకర్, క్షేత్ర ప్రచార అధికారి తారక ప్రసాద్ ఉన్నారు. కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ వచ్చిన సందర్భంగా అధికారులు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు.

LEAVE A RESPONSE