ఈ అంశానికి సంబంధించి ప్రొ. కె.ఎస్. నారాయణాచార్య తన పుస్తకంలో కొన్ని వివరణలు ఇచ్చారు.
నెహ్రూ, ఇందిరలు ముస్లిం వర్గానికి చెందిన వారని అందరికీ తెలుసు. కానీ గాంధీ గారి మూలాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వారు చెప్పే కారణాలను ఇక్కడ చూద్దాం.
1. గాంధీ.. కరంచంద్ గాంధీ యొక్క నాల్గవ భార్య పుత్లీబాయి కుమారుడు. పుత్లీబాయి నిజానికి ప్రణామీ శాఖకు చెందినది. ఈ ప్రణామీ శాఖ ఒక ఇస్లామిక్ ఆర్గనైజేషన్ కు చెందినది. హిందూ పదంగా అనిపిస్తుంది అంతే.
2. గాంధీ యొక్క మూలాల గురించి ఘోష్ పుస్తకం “ది ఖురాన్ అండ్ ది కాఫీర్”లో కూడా ప్రస్తావించబడింది. గాంధీజీ తండ్రి కరంచంద్ ఒక ముస్లిం భూస్వామి దగ్గర పనిచేశాడు. ఒకసారి అతను తన యజమాని ఇంట్లో డబ్బు దొంగిలించి పారిపోయాడు. అప్పుడు ముస్లిం జమీందార్ కరంచంద్ నాల్గవ భార్య పుత్లీబాయిని బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి తన భార్యగా చేసుకున్నాడు. గాంధీ పుట్టిన సమయంలో, ఆయన తండ్రి కరంచంద్ మూడేళ్లపాటు అజ్ఞాతంలో ఉన్నాడు.
3. గాంధీజీ గుజరాతీ ముస్లిం కుటుంబం లో పుట్టి పెరిగారు.
4. కాలేజీ వరకు (లండన్ లా కాలేజ్) అతని చదువు ఖర్చులన్నీ అతని ముస్లిం తండ్రి భరించాడు!
5 గాంధీ లండన్లోని అంజుమన్-ఎ-ఇస్లామియా ఇన్స్టిట్యూట్లో భాగస్వామి కాబట్టి, గాంధీ ఆలోచనలు ముస్లింలకు అనుకూలమైనవి అనడంలో ఆశ్చర్యం లేదు.
అతని చివరి ఆలోచన “హిందువులను ముస్లింలు చంపినా, హిందువులు వారిపై కోపగించుకోకుండా మౌనంగా ఉండాలి. మనం మరణానికి భయపడకూడదు. వీరోచితంగా మరణిద్దాం.” అని సెలవిచ్చారు. దాని అర్థం ఏమిటి ?
స్వాతంత్ర్య పోరాటంలో ఏ దశలోనూ గాంధీజీ హిందుత్వ అనుకూల వైఖరిని అవలంబించలేదు. ముస్లింలకు అనుకూలంగా మాట్లాడుతూనే ఉన్నారు.
భగత్ సింగ్ మరియు ఇతర దేశభక్తులను ఉరితీసినప్పుడు, గాంధీ వారిని ఉరితీయవద్దని పిటిషన్పై సంతకం చేయడానికి నిరాకరించారు. దీనిపై బ్రిటిష్ వారు కూడా ఆశ్చర్యపోయారు. మేడమ్ అనిబిసెంట్ స్వయంగా ఖండించారని మనం గమనించాలి.
గాంధీ:
1. స్వామి శ్రద్ధానంద్ హంతకుడు అబ్దుల్ రషీద్ను సమర్థించారు.
2. టర్కీ దేశంలోని ముస్లిం ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు, దీని కారణంగానే ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్. హెగ్డేవార్ గాంధీ తో సంబంధాలను తెంచుకున్నారు.
3. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కు సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ,గాంధీ ముస్లిం మూలాలు గల నెహ్రూను ప్రధానిని చేశారు.
4. పాకిస్థాన్ కు 55 కోట్లు ఇవ్వాలని వు ఉపవాస దీక్ష చేసి మరీ ఇప్పించాడు (75 సం క్రితం దాని విలువ 55 వేల కోట్లు)
5. ఎప్పుడూ ముస్లింలను సంతుష్టి చేస్తు హిందువులను అవమానిస్తూ, హిందువులను తక్కువ తరగతి పౌరులుగా పరిగణించడం చేశారు. ఇప్పటికీ నాటి గాంధేయ రాజకీయ వాదాన్ని కొందరు నాయకులు కొనసాగిస్తున్నారు.
(సౌజన్యం: సజ్జన్ రాజ్)
– ప్రసన్నకుమార్ నిదురం