ఎమ్మెల్సీ ఎన్నికల్లో బడుగులకు వైసీపీ గొడుగు

స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బడుగులకు వైసీపీ పట్టం కట్టింది. 40 శాతానికిపై గా బీసీలకు అవకాశం కల్పించింది. దీనిపై బడుగు బలహీన వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటన.

18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులను ప్రతిపాదించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ
unnamedస్థానిక సంస్థల కోటాలో: 9
ఎమ్మెల్యే కోటాలో: 7
గవర్నర్ కోటాలో: 2
ఎస్సీ: 2
ఎస్టీ: 1
బీసీ: 11
ఓసి: 4
బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సింహభాగం కల్పించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

స్థానిక సంస్థలు:
1) నర్తు రామారావు
2) కుడిపూడి సూర్యనారాయణ
3) వంకా రవీంద్రనాథ్
4)కవురు శ్రీనివాస్
5) మెరుగ మురళి
6) డా. సిపాయి సుబ్రమణ్యం
7) రామసుబ్బారెడ్డి
8) డాక్టర్ మధుసూధన్
9) ఎస్ మంగమ్మ

ఎమ్మెల్యే కోటా:
10) పీవీవీ సూర్యనారాయణరాజు
11) పోతుల సునీత
12) కోలా గురువులు
13) బొమ్మి ఇజ్రాయెల్
14) ఏసు రత్నం
15) మర్రి రాజశేఖర్
16) జయమంగళ వెంకటరమణ

గవర్నర్ కోటా:
17) కుంబా రవిబాబు
18) కర్రి పద్మశ్రీ

Leave a Reply