Suryaa.co.in

Month: April 2021

జగన్‌ను ఏనుగుతో పోల్చిన కొడాలి

విజయవాడ, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌‌మోహన్‌ రెడ్డి ఏనుగు లాంటివారని, ప్రతిపక్షాలు కుక్కల మాదిరిగా మొరిగితే పట్టించుకోరని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై ప్రతిపక్షాలు నోటికొచ్చినట్టు మాట్లాడటంపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. వివేక హత్య జరిగిన కాలంలో చంద్రబాబు…

వైయ‌స్‌ కుటుంబంపై పచ్చ కుట్ర

అమరావతి, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): ‘‘సోదరుడే ముఖ్యమంత్రిగా ఉన్నా తనకు న్యాయం జరగడం లేదని సునీతమ్మ కుంగిపోతోందట. షర్మిలమ్మ కూడా సునీతకు మద్దతుగా నిలబడ్డారట. మా బంధువర్గం కూడా రెండుగా చీలిపోయిందట. జరుగుతున్న పరిణామాలు చూసి నేను మానసికంగా కుమిలిపోతున్నానట. ఏమి రాతలివి? అసలు జగన్‌ వివేకానందరెడ్డి మీద చెయ్యి చేసుకున్నాడని రాయడమేంటి? వయసులో పెద్దయితే…

సీఎం జగన్‌ను కలిసిన రమణదీక్షితులు

అమరావతి, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు, ఇతర అర్చకులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా తిరుమల, తిరుపతి దేవస్థానాల పరిధిలోని తిరుమల వేంకటేశ్వరస్వామి, తిరుపతి గోవిందరాజ…

వ్యవసాయం, అనుబంధ శాఖలపై సీఎం సమీక్ష

అమరావతి, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): వ్యవసాయం, అనుబంధ శాఖలు (హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్, అగ్రి ఇన్‌ఫ్రా)పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్, ఎంవీయస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ…

జ‌గ‌న్‌ను ఎదుర్కోవడానికి అంతా..

అమరావతి, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిని ఎదుర్కొనేందుకు అంద‌రూ ఒక్కటైనట్లు కనిపిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రిపై త‌ప్పుడు ప్ర‌చారం చేసి ల‌బ్ధి పొందాల‌ని కుట్ర‌లు చేస్తున్నార‌ని, ప్ర‌జ‌ల‌కు అన్నీ తెలు‌సు అన్నారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో…

సజావుగా ప్రాదేశిక ఎన్నికలు

ఒంగోలు, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): ప్రాదేశిక ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో దర్శి నియోజకవర్గంలోని ఏపీ మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆయన మంగళవారం పరిశీలించారు. ప్రాదేశిక ఎన్నికలకు అవసరమైన…

నక్సల్స్ ‘నరమేధం’పై..హక్కుల నేతల నోళ్లు పెగలవేం?

మావోల ‘శవ’తాండవంపై స్పందించని మేధావులు ( మార్తి సుబ్రహ్మణ్యం) వయో వృద్ధుడైన వరవరరావు‌ను.. మానవతావాదంతో జైలు నుంచి విడిపించాలంటూ, కేంద్రానికి పంపిన వినతిపత్రంలో సంతకం చేసిన, డజన్లమంది మేథావుల చేతులు ఇప్పుడెందుకు ముడుచుకున్నాయ్? మానవ హక్కులపై గుండెలవిసేలా రోదించే మేధావులు ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నారు? దేశంలో మానవ హక్కులు మంట కలిసిపోతున్నాయంటూ టన్నుల కొద్దీ…

సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: భారత దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా)గా తెలుగు తేజం నూతలపాటి వెంకట రమణ (ఎన్వీ రమణ)ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుత సీజేఐ బోబ్డే ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన రాష్ట్రపతి ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువరించారు….

TDP, BJP, Jana Sena have secret pact

YSRCP General Secretary and Government Advisor (Public Affairs) Sajjala Ramakrishna Reddy said that TDP, BJP and Jana Sena have made a secret pact to obstruct and destabilize the government with the help of a few influential people in the Centre…

టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య లోపాయకారి ఒప్పందం

మూడు పార్టీలు జట్టు కట్టి ఏదో చేయాలని ప్రయత్నం ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు బీజేపీలో ఉన్న చంద్రబాబు ఏజెంట్లు అందరూ కలిశారు ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారు. జగన్‌ గారిని ఎదుర్కోవడానికి అందరూ ఒక్కటైనట్లు కనిపిస్తోంది వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడూ ఇప్పుడూ నిర్మాణాత్మకంగా: ‘గత కొన్నాళ్లుగా తిరుపతి ఎన్నికల…