Suryaa.co.in

Month: September 2021

ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాకం….భయంకరమైన నిజాలు!

చిన్న పట్టణాలలో, ఆఖరుకు గ్రామాల్లో కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అయితే ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం వలన, మన ఆరోగ్యానికి కలిగే భయంకర ప్రభావం ఏంటో ఒకప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిన దినేష్ మాటల్లోనే విందాం….దినేష్ అనే వ్యక్తి తన మాటలతో నిజాలను చెప్పి ….తను పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని మరెవరూ…

‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్‌ మిషన్‌’లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి

• భారతదేశ ప్రజారోగ్య సంబంధిత విషయంలో ఇదో విప్లవాత్మకమైన ముందడుగు • కేన్సర్ చికిత్సలో కౌన్సిలింగ్‌ పాత్ర కీలకమన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు • కేన్సర్ వ్యాధి చికిత్స ఖర్చును చాలా తగ్గించాల్సిన అవసరం ఉంది • రొమ్ము కేన్సర్ బాధితుల కోసం జాతీయ హెల్ప్‌ లైన్ ‘యూబీఎఫ్ హెల్ప్’ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి సెప్టెంబర్ 30,…

పవన్ ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకే తెలియదు: సుచరిత

గుంటూరు: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియని పరిస్థితి ఉందని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. పవన్‌ మాట్లాడే భాష ఎలా ఉందో ఒకసారి ఆయనే ఆలోచించుకోవాలని హితవు పలికారు. పవన్ కల్యాణ్ తోలు తీస్తాను అంటున్నారని, తోలు తీర్చుకోవడానికి తోలు తీసుకోడానికి ఎవరు రెడీగా ఉంటారని వ్యంగ్యంగా విమర్శించారు.ఆయన రెండు…

YCP rule victimised women and opponents: TDP

Perni, Posani comments on Pawan objectionable: Anitha Nirbhaya cases should be filed for insulting women AMARAVATI: Telugu Mahila State President Vangalapudi Anitha on Thursday held the Jaganmohan Reddy Government and the ruling YSRCP leaders responsible for the persecution and eventual…

సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బద్వేల్ ఉపఎన్నిక సమీక్షలో మంత్రి కొడాలి నాని

తాడేపల్లి, సెప్టెంబర్ 30: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన బద్వేల్ ఉప ఎన్నికపై గురువారం ప్రత్యేక సమావేశం జరిగింది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తో పాటు ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి…

సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాలను ప్రజలందరికీ అందేలా చూడండి

– ఎంపీపీ సురేష్ ను అభినందించిన మంత్రి కొడాలి నాని గుడివాడ, సెప్టెంబర్ 30: సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలను ప్రజలందరికీ అందేలా చూడాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని…

హుస్నాబాద్ లో లక్ష మందితో బీజేపీ భారీ బహిరంగ సభ

– కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి హుస్నాబాద్ లో బండి సంజయ్ రోడ్ షో – తొలిదశ పాదయాత్ర సక్సెస్ అయినందుకు ప్రజలకు థ్యాంక్స్ చెప్పనున్న సంజయ్ – సభ ఏర్పాట్లు, రోడ్ షో నిర్వహణపై వివిధ జిల్లాల అధ్యక్షులతో సంజయ్ భేటీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన…

విజయదశమికి చెరకు ఫ్యాక్టరీల్లో ఉద్యోగుల జీతాల చెల్లింపు

– పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి – వర్చువల్ గా సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం – హైకోర్టు తీర్పుతో చెరకు రైతులకు మేలు జరిగింది : మంత్రి మేకపాటి అమరావతి, సెప్టెంబర్, 30; దసరా కల్లా చక్కెర ఫ్యాక్టరీలలోని ఉద్యోగుల జీతాల చెల్లింపులకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి…

YCP blocking MPP chance for a Muslim Minority woman: TDP

Give caste certificate to Shaik Jabeen: Atchanna to Guntur Collector TDP got clear majority to win Duggirala MPP 10 MPTCs supporting TDP as against just 8 of YCP Election irregularities reached peak in Mangalagiri segment AMARAVATI: TDP State President K….

చేతి కర్రతోనే చిరుతను తరిమిన వృద్ధురాలు

ముంబయి: కళ్లెదుట హఠాత్తుగా క్రూర మృగం ప్రత్యక్షమైతే సాధారణంగా ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది! కానీ.. ఓ వృద్ధురాలు మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరించారు. తనపై దాడికి యత్నించిన ఓ చిరుతను చేతి కర్రతోనే తరిమికొట్టారు. ముంబయి శివారులోని ఆరే కాలనీలో ఈ ఘటన వెలుగుచూసింది. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా…