Suryaa.co.in

Month: September 2022

Telangana

అర్హులందరికీ పెన్షన్లు, సంక్షేమ పధకాలు

– ఉప సభాపతి పద్మారావు గౌడ్ వెల్లడి మెట్టుగూడ సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు సికింద్రాబాద్ పరిధిలో లబ్దిదారుల ఇళ్లకే చేరుకొని ఆసరా పించన్ల కార్డులను అందించే పద్దతిని చేపడుతున్న ఉప సభాపతి పద్మారావు గౌడ్ శుక్రవారం మెట్టుగూడ డివిజన్ లో విస్తృతంగా పర్యటించారు. కార్పొరేటర్ రాసురి సునీత, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, ఎమ్…

Features

అను’వేదం’..!

అనువాదమంటే అక్కడ ఉన్నది ఉన్నట్టు నీ భాషలో రాయడం.. అంతే కాని నీ వాదం..పిడివాదం.. కొంపలు ముంచే మనువాదం కాదోయ్..! తర్జుమా.. ఇది అనువాదమా.. భావం దెబ్బతింటే.. భాష గతి తప్పితే.. రాముని తోక.. పివరుండిట్లనియె.. ఇలా చేస్తే భాష ఖూనీ.. పనికిరాని బాతాఖానీ.. అదే…అదే.. అనువాదం కీ లంబీ క’హానీ’! విదేశీ పర్యటనల్లో నేతలకు…

Sports Telangana

కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాగూర్ తో తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ

జాతీయ క్రీడలు జరుగుతున్న అహ్మదాబాద్ లో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాగూర్ తో తెలంగాణ క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ప్రగతిపై ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో ప్రత్యేక క్రీడా పాలసీ తీసుకొచ్చి ప్రతి గ్రామంలో…

National

ముంబై వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించిన ప్రధాని మోదీ

గాంధీ నగర్ : రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా రాజధాని గాంధీ నగర్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ప్రధాని ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించారు.ఈ రైలు గాంధీ నగర్ నుండి…

Telangana

అధికారులు లేని చోట జిల్లా వైద్యాధికారులకు ఫుడ్ సేఫ్టీ బాధ్యతలు

-ఖాళీగా ఉన్న పోస్టుల్లో టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో భర్తీలు చేపడతాం -వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు అధ్యయనం చేయాలి -పనితీరు మెరుగుపడాలి, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించబోము -ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి -ఆహార భద్రత విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలి -ఫుడ్ అడల్ట్రేషన్ గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన…

Andhra Pradesh

జగన్ రెడ్డి గంజాయి వ్యాపారంలో నెం.1 చేశారు

-విశాఖను భూ కబ్జాలకు, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ చేసి ఉత్తరాంధ్ర మంత్రం పఠించే అర్హత ఉందా? -రాజధానిని మూడు ముక్కలు చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనడం అవివేకం -విశాఖ ప్రజల ఆత్మాభిమానమైన విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయడం విశాఖకు మేలు చేయడమా? -వైసీపీకి ఓటు వేస్తే చెరుకు యంత్రంలో చెయ్యిపెట్టినట్లేనని ప్రజలు ఈసడించుకుంటున్నారు -విజయనగరం…

English

Jagan has no right to talk about development of North Andhra, says Kimidi Najarguna

Amaravathi, Sept 30: The TDP leader, Mr Kimidi Naraguna, on Friday said that it is highly shameful that the ruling YSRCP leaders are talking about development of North Andhra region, particularly, Visakhapatnam city, when they could not take any measures…

Entertainment

అల్లు..హాస్యపుజల్లు..!

మనిషి సామరస్యం.. జీవితం మొత్తం హాస్యం.. పంచె..కోటు..బూటు.. తొడిగిన కమేడియన్.. రావు గోపాలరావుకు అసలు సిసలైన కామ్రేడియన్.. కనిపిస్తే చాలు ధియేటర్లు గొల్లు ఆయన పేరే అల్లు.. తెలుగు తెరపై నవ్వుల సంతకం… నటనే ఆయన లోకం..! చిరునవ్వుల జైత్రయాత్ర.. వెయ్యి సినిమాల అక్షయపాత్ర నవ్వించడంలో జీనియస్ అప్పుడప్పుడు కాస్త సీరియస్.. ఎన్నని చెప్పాలి.. అందాలరాముుడులో…

Editorial

‘రాజుల రాజకీయం’ వర్కవుటవుతుందా?

– కృష్ణంరాజు పేరిట రెండెకరాల్లో స్మృతివనం – కృష్ణంరాజు ఇంటికెళ్లి ప్రకటించిన రోజా – రఘురామరాజుకు అవమానం, కృష్ణంరాజుకు బహుమానమా? – అంత ప్రేమ ఉంటే ప్రసాదరాజుకు మంత్రి పదవి ఇవ్వలేదేం? – ఉన్న శ్రీరంగనాధరాజును మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించారు? – కృష్ణంరాజు మృతదేహానికి నివాళులర్పించని జగన్ – ఇప్పటివరకూ ఆయన కుటుంబాన్ని…

Andhra Pradesh

బీసీ నేతల విగ్రహాలపై కూడా కక్ష సాధింపు చర్యలా?

-బి.పి.మండల్ విగ్రహ దిమ్మె కూల్చడమంటే బీసీ లను అవమానించడమే – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర.. బీసీ రిజర్వేషన్ల పితామహుడు బి.పి.మండల్ విగ్రహ ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన దిమ్మెను గుంటూరు నగరపాలక సిబ్బంది కూల్చివేయడం అత్యంత దుర్మార్గం.బీసీ లన్నా, బీసీ నేతలన్నా వైసీపీ ప్రభుత్వానికి చిన్న చూపు. బీసీల హక్కుల కోసం…