Suryaa.co.in

Month: October 2022

Entertainment

లీలకు అక్షరమాల..!

ఆమె పాటలన్నీ మాలకడితే అదే భక్తిరంజని.. మూటకడితే రసరమ్యరంజని.. సినీ సంగీత శివరంజని.. సంగీత అభిమానుల మనోరంజని..! పి.లీల.. పుల్లయ్య లవకుశకు ఆమె పాటలే శ్వాస.. సుశీలమ్మతో కలిసి పాడిన పాటలు ముత్యాల మూటలు రామకథను వినరెయ్య.. ఇహపర సుఖములనొసగే సీతారామ కథను వినరెయ్యా! వినుడు వినుడు రామాయణ గాథ.. వినుడీ మనసారా.. శ్రీరాముని చరితమును…

Editorial

సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ‘సార్లు’

– ఎన్నికల బరిలో ఆంధ్రా-తెలంగాణ అధికారులు – పోటీ చేసేందుకు ఐఏఎస్‌, ఐపిఎస్‌, ఐడిఈఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారుల ఆసక్తి – అమలాపురం నుంచి వైసీపీ టికెట్‌ కోసం సీనియర్‌ ఐపిఎస్‌ ప్రయత్నాలు – కర్నూలు లేదా నంద్యాల నుంచి టీటీడీ కీలక అధికారి రె‘ఢీ’ – కనిగిరి వైసీపీ బరిలో మరో ఐపిఎస్‌? – గత…

కాపుల అణచివేతే లక్ష్యంగా జగన్ రెడ్డి పాలన

-కాపుల గొంతు కోసిన జగన్ రెడ్డికి ఊడిగం చేస్తున్న వైసీపీ కాపు నేతలు – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు అధికారంలోకి వచ్చిన నాటి నుండి కాపుల్ని అణచివేయడమే లక్ష్యంగా అడుగులు వేసిన జగన్ రెడ్డికి.. వైసీపీలోని కాపు నేతలు ఊడిగం చేయడం సిగ్గుచేటు. మూడున్నరేళ్ల పాలనలో కాపుల కోసం జగన్…

Andhra Pradesh

జగన్ రెడ్డి.. బీసీలను ఉద్దరించామనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది

– టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు జగన్ రెడ్డి.. బీసీలను ఉద్దరించామనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు చమత్కరించారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాటలు మీ కోసం…! జగన్మోహన్ రెడ్డి బీసీలను మూడున్నరేళ్లుగా ముప్పుతిప్పలు పెడుతున్నారు. పైగా…

Andhra Pradesh

డిజిటల్‌ హెల్త్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రెండు గ్లోబల్‌ అవార్డులు

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి, అధికారులు, సిబ్బందిని అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో వైద్యరంగం అభివృద్దికి ప్రవేశపెట్టిన సంస్కరణలు, అందరికీ వైద్యాన్ని అందుబాటులో ఉంచేందుకు చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి దక్కిన రెండు గ్లోబల్‌ డిజిటల్‌ హెల్త్‌ అవార్డులు. ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్లోబల్‌ డిజిటల్‌ హెల్త్‌ సమ్మిట్‌ 2022లో అవార్డులు అందుకున్న వైద్య,…

రేప్ బాధితులపై టూ ఫింగర్ టెస్ట్ పరీక్షలు.. సుప్రీం దర్మాగ్రహం

న్యూఢిల్లీ: బాధితురాళ్లపై లైంగిక దాడి/అత్యాచార నిర్ధారణ పేరిట దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘టూ ఫింగర్‌ టెస్ట్‌’ విధానాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. అంతేకాదు.. తక్షణమే ఈ విధానం నిలిచిపోయేలా చూడాలంటూ కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం.. ఓ అత్యాచార కేసు విచారణ సందర్భంగా…

YSRCP playing divisive politics in AP, says TDP

The senior TDP leader and former minister, Mr Kalva Sriniasulu, on Monday came down heavily on the YSRCP stating that the ruling party is playing divisive politics in the State. Talking to media persons at the party headquarters here, Mr…

Andhra Pradesh

సువిశాల భారతావని ఏర్పాటులో పటేల్ పాత్ర కీలకం

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాజ్ భవన్ లో నివాళులర్పించిన గవర్నర్ విజయవాడ, అక్టోబర్ 31: దేశవ్యాప్తంగా ఉన్న రాచరిక రాష్ట్రాలను విలీనం చేయడం ద్వారా సమగ్ర భారతదేశాన్ని నిర్మించటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర అనిర్వచనీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతిని…

Features

వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించడం రైతు సంక్షేమమా ?

మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని జబ్బలు చరుచుకునే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్రం దగ్గర అప్పు పుడితే చాలు సంస్కరణల పేరుతో రైతులకు ఉరితాళ్లు బిగించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మూడున్నర సంవత్సరాల క్రింద అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసి ఆర్థిక, సాంకేతిక,…

Features

చూసి వ్రాస్తున్నారా లేక చదివి వ్రాస్తున్నారా ?

ఇంజనీరింగ్, డిగ్రీ, ఎంబీఏ, డిప్లొమా అన్ని సర్టిఫికెట్లు అంగట్లో సరుకులా మారింది. సెమిస్టర్‌ పరీక్షల్లో విద్యార్థులు యథేచ్ఛగా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇందుకుగాను కళాశాల యాజమాన్యం విద్యార్థుల వద్ద నుంచి ప్రత్యేకంగా ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించా ల్సిన యూనివర్సిటీ అధికారులు ప్రైవేట్‌ కళాశాలకు దాసోహమనడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చూచిరాతల…