Suryaa.co.in

Month: November 2022

Andhra Pradesh

ఏ కార్పొరేషన్ కూడా వైసీపీని నమ్మే పరిస్థితులు లేవు

-కాపు సామాజికవర్గంలోని వైసీపీ నాయకులు కాపులను తిడితే అడ్రస్ గల్లంతవుతుంది – ఏ కార్పొరేషన్ కూడా వైసీపీని నమ్మే పరిస్థితులు లేవు – రంగా హత్య గురించి మాట్లాడేవారు ప్రధాన కారకులైన కుటుంబంలోని దేవినేని అవినాష్ ను మీ పార్టీలో చేర్చుకోలేదా? *మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ కాపు సామాజికవర్గం వైసీపీకి…

త్వరలో బీసీ అగ్ర నేతలతో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాం

– వైసీపీ నేతలు బీసీల పట్ల వ్యవహరించిన తీరును ఎండగడతాం -రాజ్యసభ ఎంపీ అయ్యింది బీసీలను ముందుకు తీసుకెళ్లడానికా? ఆయన ముందుకు వెళ్లడానికా? -కాపులు నేడు కాలరేగరేసుకొని తిరగగలుగుతున్నారంటే అది చంద్రబాబునాయుడు చలువే – మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న త్వరలో బీసీ అగ్ర నేతలందరూ కలిసి విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని, ఈ…

English

Governor pays tributes to Potti Sriramulu on State Formation Day

Vijayawada, November 1: Andhra Pradesh Governor Sri Biswabhusan Harichandan paid rich tributes to Amarajeevi Potti Sriramulu by offering flowers to his portrait, on the occasion of Andhra Pradesh Formation Day, at a programme held in Durbar Hall in Raj Bhavan…

Andhra Pradesh

అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన సీఎం

ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవవందనం స్వీకరించిన సీఎం వైయస్‌.జగన్‌. అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించిన సీఎం. కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ జకియా ఖానం, హోంశాఖ మంత్రి తానేటి వనిత, పర్యాటకశాఖ మంత్రి ఆర్ కే రోజా,…

ఏపీలో క్షీణిస్తున్న పారిశ్రామికాభివృద్ధి

 -ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి యనమల రామకృష్ణుడు బహిరంగ లేఖ 01.11.2022 గౌరవ శ్రీ.వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విషయం : ఏపీలో క్షీణిస్తున్న పారిశ్రామికాభివృద్ధి – తరలిపోతున్న పరిశ్రమలు – ఉద్యోగ, ఉపాధి అవకాలు లేక నిర్వీర్యమైపోతున్న యువత – మెరుగైన పారిశ్రామిక విధానాలకు చర్యలు రాష్ట్రాభివృద్ధికి అత్యంత కీలకమైన పారిశ్రామిక రంగం గత మూడున్నరేళ్లుగా అధోగతి…

Editorial

ఢిల్లీలో మళ్లీ ‘రాజధాని’ లొల్లి!

– నేడు సుప్రీంకోర్టు సీజే బెంచ్‌మీదకు రానున్న అమరావతి కేసు విచారణ – ప్రధాన న్యాయమూర్తి లలిత్ త్రిసభ్య బెంచ్ విచారణ – ఆయన బెంచ్ నుంచి తప్పుకోవాలంటున్న న్యాయవాదులు – ఆయన గతంలో జగన్‌కు లాయర్‌గా పనిచేశారని వాదన – బెంచ్‌లో ఉండటం న్యాయం కాదంటున్న లాయర్లు – తప్పుకోవాల్సిందేనంటున్న అమరావతి రైతుల న్యాయవాదులు…

Features

దోచి దాచకు..!

ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా.. లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా..! నేటి పొదుపు.. రేపటి మదుపు.. ఆ తరంలో..ఈ తరంలో.. నీకైనా..నాకైనా..ఎవరికైనా ఇదే వేదమంత్రం.. బ్రతికే సూత్రం..! అయితే..పొదుపంటే సొమ్ము మాత్రమే కాదు.. వనరులు.. నేటి మొక్క.. మరునాటికి చెట్టు.. మరో నాటికి మహావృక్షం! కొండలైన కరగిపోవు కూర్చుని తింటే.. కూలిపోవు కాపురాలు ఇది…

English

CM Reviews SDG

Chief Minister Y.S. Jagan Mohan Reddy directed the heads of various departments to inspect the village and ward secretariats twice a month to ensure their effective functioning in the process of achieving Sustainable Development Goals (SDGs) in various sectors. During…

Telangana

జూబ్లీహిల్స్ లో భారీగా పట్టుబడిన నగదు

– ఈటల రాజేందర్ వ్యక్తిగత సహాయకుడు జనార్దన్ కు డ్రైవర్ జూబ్లీహిల్స్: మునుగోడు ఉప ఎన్నిక కోసం తరలిస్తున్న రూ. 89.91లక్షల నగదును హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తుగా అందిన సమాచారం మేరకు జూబ్లీహిల్స్ లోని భారతీయ విద్యాభవన్ సమీపంలో దాడులు నిర్వహించగా.. ఓ కారులో తరలిస్తున్న నగదు…

English

Improve Spandana functioning: CM

Chief Minister Y.S. Jagan Mohan Reddy directed the officials to work on ways to improve the functioning of Spandana programme by upgrading the skills of staff and adopting a constructive approach in acting on complaints from the public. During a…