Suryaa.co.in

Month: April 2023

సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం

– సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం – రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ విద్వేష పూరిత ప్రసంగాలు చేసి సెక్యులరిజాన్ని దెబ్బతీస్తే తీవ్రమైన నేరంగా పరిగణించాలని అలాంటి వ్యక్తులపై కుల, వర్గం, మతంతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్…

పేదప్రజల కోసమే తొలి సంతకం

– హైదరాబాద్ నగరంలో లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ మార్గదర్శకాల ఫైలు పై నూతన సచివాలయంలో తొలి సంతకం చేయనున్న మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ నూతన సచివాలయ భవనంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి రేపు మంత్రి కే. తారకరామారావు అడుగుపెట్టబోతున్నారు. నూతన…

నరసరావుపేట కేంద్రంగా జగన్ ముఠా రూ.750 కోట్ల విలువైన ట్రెమడాల్ డ్రగ్ ను ఉత్పత్తి చేసింది

– అక్రమ మద్యం, గంజాయి, మాదకద్రవ్యాలతో యువతను నాశనంచేస్తూ వేలకోట్లు దండుకుంటున్న జగన్ రెడ్డి, తన అత్యాశకు అంతేలేదన్నట్లు తనముఠా సాయంతో నిషేధిత ట్రెమడాల్ డ్రగ్ తయారీ కేంద్రంగా ఏపీని మార్చాడు • దేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ పట్టుబడ్డా ఏపీ మూలాలు బయటపడుతున్నాయి. • తాజాగా సుమారు రూ.750 కోట్లు విలువైన ట్రెమడాల్ డ్రగ్స్…

జగనాసుర రక్తచరిత్రపై తాడేపల్లి ఫైల్స్ పేరుతో సినిమా తీస్తే 4 సీక్వెల్స్ కూడా చాలవు

– జగన్ రెడ్డి పాపాలు పండాయి…ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి – 31 కేసుల్లో నిందితుడు 30 ఏళ్లు పాలిస్తాడంట..ఏ నేరచరిత్ర లేని వారు పాలించకూడదంట – సింగిల్..సింగిల్ అంటూ చివరకు సింగిల్ గా మిగిలిపోయాడు – గూగూల్ లో 6093 అని టైప్ చేస్తే నేరచరిత్ర మొత్తం ప్రత్యక్షం – అమరావతిలో మీడియాతో టీడీపీ…

దోషులను వదిలిపెట్టి జర్నలిస్టులపై కేసులా..?

ప్రశాంతమైన భాగ్యనగరంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ఉగ్రవాదులు ఉన్నారని.. నగరంలోని మల్లేపల్లి కి చెందిన ఖాజా బాసిత్ షరీఫ్ అనే వ్యక్తి అందుకు సాక్ష్యం అని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. హిందూ ముస్లింల మధ్య వివాదాలు సృష్టించేలా మాట్లాడటం.. వీడియోలు క్రియేట్ చేయడంతో పాటు రెచ్చగొట్టే కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు అని విమర్శించింది. శనివారం విశ్వహిందూ పరిషత్…

పేదల ఇళ్లకు రూ.15,810 కోట్లు

-ఇక ప్రతి శనివారం హౌసింగ్ డే -ఎంపీ విజయసాయి రెడ్డి ఏప్రిల్ 29: ‘పేదలందరికీ ఇళ్లు’ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఏడాది రూ. 15,810 కోట్లు ఖర్చు చేయనున్నట్లు రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శనివారం పలు అంశాలను వెల్లడించారు….

ఇదే స్ఫూర్తితో ఘనంగాఎన్‌టిఆర్‌ శతజయంతి ఉత్సవాలు

ఛైర్మన్, ఎన్ టిఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీ, మాజీ శాసనమండలి సభ్యులు టి.డి.జనార్థన్ ఎన్‌టిఆర్‌ పుస్తకావిష్కరణ సభ విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు ‘శాసనసభ ప్రసంగాలు’, ‘చారిత్రక ప్రసంగాలు’ పుస్తకాల ఆవిష్కరణ సభ విజయవంతం కావడానికి అన్ని ప్రాంతాల…

నేరాలు, అవినీతి తప్ప జగన్ కు ఏం తెలుసు?

– తన క్రిమినల్ మైండ్ తో 4 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. 31 కేసులున్న జగన్, 30ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటాడా? • నా వెంట్రుక పీకలేరు అని విర్రవీగిన జగన్ వెంట్రుకలు 108 నియోజవర్గాల ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీకేశారు. • అహంకారికి అధికారమిచ్చిన ఫలితాన్ని ప్రజలు, రాష్ట్రం అనుభవిస్తున్నాయి – సోమిరెడ్డి చంద్రమోహన్…

దళితుల భిక్షతో గద్దెనెక్కి దళితులపైనే కక్షా?

-దళితులు వైసీపీకి సమాధి కడతారు – టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా. సప్తగిరి ప్రసాద్ దళితుల భిక్షతో గద్దెనెక్కి దళితులపైనే కక్షా? అని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా. సప్తగిరి ప్రసాద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ప్రశ్నించారు. శనివారం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిడిపి…

నేను సచివాలలయ ప్రారంభోత్సవానికి వెళ్లను

-అది సెక్రటేరియట్ మాదిరిగా కన్పించడం లేదు -ఓవైసీ కళ్లల్లో ఆనందం కోసం ఒక వర్గం వాళ్లను సంతృప్తిపరచడానికి కట్టినట్లంది -బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా మార్పులు చేశాకే సచివాలయం వెళతా -నల్ల పోచమ్మ ఆలయానికి రెండున్నర గుంటలు… మసీదుకు 5 గుంటలు ఇస్తారా? -తెలంగాణలోని హిందూ సమాజమంతా ఆలోచించాలి -కేసీఆర్ పాలనలో హిందువులంతా…