జగన్ విధ్వంస కారులనుపెంచి పోషించాడు

• ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశనం * 25 లక్షలు పెట్టి జైల్లో ఖైదీని కలవడం సిగ్గుచేటు   * ప్రజలే జగన్ రెడ్డికి బుద్ధి చెప్పారు * ఇకనైనా మార్పు వస్తే బాగుండు * 2029 లో కూడా అధికారం టీడీపీ కూటమికే * టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు    బాబాయి చనిపోతే పట్టించుకోని జగన్ రెడ్డి… 25 లక్షలు ఖర్చుపెట్టి మాచర్లలో అరాచకం సృష్టించి కటకటాల్లోకి వెళ్లిన ఖైదీని పరామర్శించడానికి వెళ్లడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు…

Read More

మొదటి జీతాన్ని అమరావతికి విరాళం ఇచ్చిన విజయనగరం ఎంపీ

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి నిర్మాణానికి విరాళం అందజేశారు. ఎంపీగా అందుకున్న తొలి జీతం రూ.1.57 లక్షల చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు. ఎంపీలందరి సమక్షంలో ఈ చెక్కును అందజేశారు. దీంతో ఎంపీ అప్పలనాయుడిని చంద్రబాబు అభినందించారు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తున్నారని కితాబిచ్చారు.

Read More

బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమి

బ్రిటన్ ఎన్నికల్లో 650 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగగా లేబర్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (326)ను దాటి ఇప్పటికే 364 సీట్లను కైవసం చేసుకుంది. రిషి సునాక్ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ 77 సీట్లు మాత్రమే గెలుచుకోగా ఓటమిని అంగీకరించి రిషి సునాక్, లేబర్ పార్టీ అధ్యక్షుడు కైర్ స్టార్మర్‌కు అభినందనలు తెలిపాడు.

Read More

ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఏఐసిటిఈ గ్రీన్ సీగ్నల్

హైదరాబాద్‌, జులై 05: తెలంగాణ రాష్ట్రంలో ఇంజి నీరింగ్‌ విద్యను అందించే 200 విద్యాసంస్థలకు అఖిల భారత సాంకేతిక విద్యామం డలి(ఏఐసీటీఈ) అనుమతి జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ, ప్రయివేట్‌ కళాశాలలతో పాటు 10 డీమ్డ్‌ వర్సిటీలు లేదా వాటి ఆఫ్‌ క్యాంపస్‌లు ఏఐసీటీ ఈకి దరఖాస్తు చేసి అనుమ తులు పొందాయి. ఈసారి కొత్తగా హైదరాబాద్‌లోని దేశముఖ్‌ వద్ద విజ్ఞాన్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం(గుంటూరు) ఆఫ్‌ క్యాంపస్‌ ప్రారంభా నికి ఏఐసీటీఈ పచ్చజెండా ఊపింది. కొడంగల్‌ నియోజకవర్గం…

Read More

బాబు..బాగా బిజీ!

– మోదీ, అమిత్‌షా, నిర్మల, పీయూష్, రాజ్‌నాధ్‌సింగ్, నద్దాతో భేటీ – రాష్ట్రానికి నిధులు రాబట్టడమే ఏకైక అజెండా – ముగిసిన బాబు ఢిల్లీ పర్యటన ( అన్వేష్) ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండురోజుల బాబు పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్,రాజ్‌నాధ్‌సింగ్, శివరాజ్‌సింగ్ చౌహాన్, మనోహర్‌లాల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా, 16వ ఆర్ధిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా, భారత్‌లో జపాన్ రాయబారి,…

Read More

ప్రజాప్రతినిధి అంటే సేవకుడని నిరూపిస్తున్న లోకేష్

-ప్రజాదర్బార్ తో సరికొత్త సాంప్రదాయానికి యువనేత నాంది -12వ రోజు మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నపాలు అమరావతిః ప్రజా ప్రతినిధి అంటే సేవకుడని నిరూపిస్తూ కష్టాల్లో ఉన్న ప్రజలకు నేనున్నానని భరోసా నిస్తున్నారు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. తొలుత మంగళగిరి ప్రజలకోసమని మొదలు పెట్టిన ప్రజాదర్బార్ కు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వినతులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం వినతిపత్రాలు తీసుకోవడంతోనే తమ బాధ్యత తీరినట్లుగా భావించకుండా, సంబంధిత వినతిపత్రాలను ఆయా…

Read More

నాయకుడు- ప్రతినాయకుడు

– రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రయత్నాలు, హింసా రాజకీయాల ను ప్రోత్సహించే జగన్ తీరును పోల్చుతూ నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ – సీఎం తొలి ఢిల్లీ పర్యటన, మాజీ సీఎం తొలి జిల్లా పర్యటన లను పోల్చుతూ ట్వీట్ నాయకుడి తొలి ఢిల్లీ పర్యటన:- అధికారులు, ఎంపిలు, రాష్ట్ర మంత్రులతో కలిసి కేంద్ర మంత్రులతో సమావేశం. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు పై చర్చ. ప్రధానిని కలిసి ఇవీ నిర్థిష్టంగా రాష్ట్ర తక్షణ అవసరాలు…

Read More

పవన్‌కళ్యాణ్‌ ఆరోపణలు అవాస్తవాలు

– విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో దాదాపు రూ.4-5వేల కోట్లు విలువైన 8వేల టన్నుల పట్టుబడ్డ ఎర్రచందనం – పవన్‌కళ్యాణ్‌ తన పలుకుబడిని ఉపయోగించి దీన్ని రాష్ట్రానికి రప్పించడంపై దృష్టిపెట్టాలి – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిపై పవన్‌కళ్యాణ్‌ చేస్తున్న ఆరోపణల ప్రకారం…. 2010 నుంచి జరిగిన అక్రమ రవాణాకు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఇద్దరూ భాగస్వాములని అనవచ్చా? – వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తాడేపల్లి: 2010 నుంచి 2020 మధ్య కాలంలో ఎర్ర చందనం…

Read More

బాబు కేంద్రాన్ని ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు?

– ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచిందే జగన్మోహన్ రెడ్డి – ఎన్డీయేలో మీ సహచరుడు నితీష్ కుమార్ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నప్పుడు మీరెందుకు అడగడం లేదు చంద్రబాబు – చంద్రబాబు ఇప్పుడు ఎన్టీయే కూటమిలో చక్రం తిప్పుతున్నారు – ఇప్పుడే హోదా సాధించుకునే శక్తి ఉందని ప్రజలూ నమ్ముతున్నారు – ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు – టీడీపీకి ఓట్లు వేయలేదన్న కారణంతో పెన్షన్లు నిలిపివేయడం సరికాదు – పెన్షన్ రావాలంటే తెలుగుదేశం పార్టీ…

Read More

విజ‌య‌వాడ నుండి క‌ర్నూలుకు త్వ‌ర‌లోనే విమాన స‌ర్వీసులు

– ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ‌ మంత్రి టి.జి భ‌ర‌త్ ఢిల్లీ: విజ‌య‌వాడ నుండి క‌ర్నూలుకు త్వ‌ర‌లోనే విమాన స‌ర్వీసులు ప్రారంభిస్తామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును మంత్రి టి.జి భ‌ర‌త్ క‌లిశారు. విజయవాడ నుండి కర్నూలు ఎయిర్‌పోర్టుకు విమానసౌకర్యం కల్పించాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో ఫ్లైట్ ల్యాండింగ్ కోసం త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర…

Read More