జగన్ విధ్వంస కారులనుపెంచి పోషించాడు
• ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశనం * 25 లక్షలు పెట్టి జైల్లో ఖైదీని కలవడం సిగ్గుచేటు * ప్రజలే జగన్ రెడ్డికి బుద్ధి చెప్పారు * ఇకనైనా మార్పు వస్తే బాగుండు * 2029 లో కూడా అధికారం టీడీపీ కూటమికే * టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బాబాయి చనిపోతే పట్టించుకోని జగన్ రెడ్డి… 25 లక్షలు ఖర్చుపెట్టి మాచర్లలో అరాచకం సృష్టించి కటకటాల్లోకి వెళ్లిన ఖైదీని పరామర్శించడానికి వెళ్లడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు…