Suryaa.co.in

Month: October 2024

దసరా స్పెషల్ – ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే

అమరావతి: దసరా పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే వార్త చెప్పింది.అక్టోబర్ 4 నుంచి 20 వరకు 6 వేల 100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. అంతే కాకుండా రాను పోను టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో 10 శాతం రాయితీ సైతం ఇవ్వనుంది. దసరా పండుగ…

ఉషా -సుజనా పౌండేషన్ నవలల పోటీ ఫలితాలు విడుదల

ఉషా -సుజనా పౌండేషన్ నిర్వహించిన ప్రతిష్టాత్మక నవలల పోటీ ఫలితాలు ఉషా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సరస్వతి కరవది, అసోసియేట్ ఎడిటర్ కట్టా రాంబాబు సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఉషా మేనేజింగ్ ఎడిటర్ శరత్ చంద్ర మాట్లాడుతూ త్వరలో విజయవాడ లో ఉషా *బహుమతుల పండుగ*పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. గతం లో…

కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియ పునఃప్రారంభం

– హోం మంత్రికి ధన్యవాదాలు తెలిపిన లోకేష్‌ అమరావతి: అర్ధాంత‌రంగా నిలిపివేసిన కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని ప్ర‌క‌టించిన‌ హోం శాఖా మంత్రి వంగలపూడి అనితకి విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌ ధన్యవాదాలు తెలిపారు. ప్రిలిమిన‌రీ ప‌రీక్ష త‌రువాత రిక్రూట్మెంట్ రెండో దశలో జ‌ర‌గాల్సిన‌ శారీరక ధారుఢ్య పరీక్షలు వేర్వేరు…

1.48 కోట్ల రేషన్ కార్డుదారులకు కంది పప్పు, పంచదార

• కిలో కందిపప్పు రూ.67… అర్ధ కిలో పంచదార రూ.17 • రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ కంది పప్పు, పంచదార పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇందులో భాగంగా కందిపప్పు కిలో,…

హోం, రక్షణ శాఖల పార్టమెంటరీ కమిటీల్లో సభ్యునిగా కేశినేని చిన్ని

విజయవాడ: పార్లమెంటరీ స్థాయీ సంఘాలను పునర్ వ్యవస్థీకరిస్తూ 24 కొత్త కమిటీలను ఏర్పాటు చేసినట్లు లోక్ సభ సెక్రటరీ జనరల్ తెలిపారు.. ఈ వివరాలను లోక్ సభ సెక్రటరీ జనరల్ ఇటీవల పి.సి. మోడీ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివిధ కమిటీల్లో తెలుగు రాష్టాల నుండి స్థానం దక్కించుకున్నారు. అందులో ముఖ్యంగా విజయవాడ లోక్…

చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం!

అమరావతి: ఎన్డీయే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వైసీపీ ప్రవేశపెట్టిన పలు పథకాల పేర్లలో మార్పులు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజా మరో పథకం పేరును మార్చింది. వైసీపీ ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చింది. ఆ పథకానికి ‘చిరు వ్యాపారులకు సున్నా…

అష్టావధానం సాహిత్య ప్రక్రియలో గోవింద స్వామి

వీరబ్రహ్మేంద్ర స్వామి ఆత్మప్రభోదంతో తదుపరి మఠాధిపతిగా నియామకం కాబడిన గోవింద స్వామి చక్కగా వేద వేదాంత శాస్త్రాలలో తిరుపతి లోని రాష్ట్రీయ సంస్కృత విశ్వ విద్యాలయం లో శిక్షణ పొందుతున్నారు. గత వారంలో ప్రొఫెసర్ సచ్చిదానంద మూర్తి ఆధ్వర్యంలో అష్టావధానం సాహిత్య ప్రక్రియలో భాగంగా నిర్వహించిన అష్టవధాన కార్యక్రమంలో వృచ్చికుడుగా పాల్గొన్నారు, మంచి ప్రశ్నలు సంధించారు.మంచి…

నాలుగో నెల ఒకటవ తేదీనే పెన్షన్ల జాతర

– కూటమి ప్రభుత్వంలో అవ్వాతాతల ఆనందం రెట్టింపు :- ఎమ్మెల్యే సత్యానందరావు కొత్తపేట : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగవ నెల పెన్షన్ల పంపిణీ జాతరలా కొనసాగుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తెలుగుదేశం,జనసేన,భాజపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి…

రూ.99కే క్వార్టర్‌ మద్యం

విజయవాడ: నూతన మద్యం విధానం ద్వారా మద్యం ధరలు తగ్గించారు. రూ.99కే క్వార్టర్‌ మద్యం లభించేలా ఎమ్మార్పీలు నిర్ణయించారు. వైకాపా హయాంలో మద్యంపై 10 రకాల పన్నులు విధించేవారు. వాటిని నూతన మద్యం విధానంలో 6కు కుదించారు. కొత్తగా మాదకద్రవ్యాల నియంత్రణ సుంకం విధించారు. ల్యాండెడ్‌ కాస్ట్‌పై 2 శాతం మేర ఈ పన్ను ఉంటుంది….

డీజీపీ,సీపీకి సోయి లేదా?

– పోలీసుల కనుసన్నల్లోనే కేటీఆర్ పై దాడి -మాజీ మంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి హైదరాబాద్: మూసీ పరివాహక ప్రాంతాల భాదితులను కలిసేందుకు వెళ్లిన కేటీఆర్ కాన్వాయ్ పై దాడి చేశారు.పోలీసుల కనుసన్నల్లోనే పథకం ప్రకారం ఈ దాడి జరిగిందిట్రాఫిక్ సిగ్నల్ ను ఆపి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసేందుకు పోలీసులు సహకరించారు. కేటీఆర్…