Suryaa.co.in

Month: October 2024

పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తా

– బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హైదరాబాద్: తల్లి, అక్క, చెల్లి మధ్య ఉండే సంబంధం గురించి బీఆర్‌ఎస్ సోషల్ మీడియా సంస్కారహీనంగా పోస్టులు పెట్టారు.ఒక అక్కకు తమ్ముడిగా ఆమెను అడిగి మరీ నూలు పోగు దండ వేశా. అలాంటి నూలు పోగు దండను ప్రధాని మోడీ వచ్చినప్పుడు కూడా వేశా. అక్కకు జరిగిన అవమానానికి…

హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం

– పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఊరేగింపులు, వేడుకల సందర్భంగా విపరీత శబ్ద కాలుష్యానికి దారితీస్తున్న డీజేలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు, డయల్ 100కు ఫిర్యాదులు పెరిగాయి. ఈ క్రమంలో డీజేలపై నిషేధం విధిస్తూ…

తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి

– ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విజయవాడ: తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. కేవలం 740 మంది క్యాథలిక్స్ ఉండే వాటికన్ సిటీ ప్రత్యేక దేశంగా ఉందని, కోట్లాది మంది భక్తులు…

చంద్రబాబు రాజకీయ అజ్ఞాని

– ఎక్స్ వేదికగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శ విజయవాడ: హిందూమతాన్ని నమ్మడం, వాడుకోవడం ఈ రెండూ వేరువేరని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నిజమైన హిందువు దేవుడిని, హిందూ మతాన్ని నమ్మకుంటాడని, రాజకీయ అజ్ఞాని, చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారులు రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకునే వాళ్లు దేవుడుని, మతాన్ని వాడుకుంటారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

రోడ్లను ఆక్రమించిన ఆలయాలు, దర్గా,చర్చి, గురుద్వారాలు తొలగించాల్సిందే

– ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదు – బుల్డోజర్ జస్టిస్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఢిల్లీ: ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారతదేశం లౌకిక దేశమని గుర్తుచేస్తూ రోడ్లను ఆక్రమించిన ఆలయాలు, దర్గాలు, గురుద్వారాలు ఏ మతానికి చెందిన కట్టడాలైనా సరే.. తొలగించాల్సిందేనని…

సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్‌..

 రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు 70 ఏళ్లు, ఆపై వయసున్నవారికి ఆయుష్మాన్ భారత్ పేర్లు నమోదుకోసం మొబైల్ యాప్, వెబ్‌ పోర్టల్ మిగతా ఆరోగ్య బీమా పథకాల లబ్దిదారులకు వర్తింపు (శివ శంకర్. చలువాది) కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం. పేదలకు ఆరోగ్య బీమాను అందజేస్తోంది. ఈ…

తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఉందా?

-బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో గూండా రాజ్ తీసుకొచ్చింది. భౌతికదాడులతో ప్రతిపక్షాలను, ప్రశ్నించేవారిని అడ్డుకోవాలని చూస్తోంది. ఓ వైపు రాహుల్ గాంధీ.. మొహబ్బత్ కా దుకాణ్ అని దేశమంతా తిరుగుతున్నాడు. కానీ తెలంగాణలో మాత్రం…

వేయి గోవులు ఇస్తా.. లక్ష గోవులు సమకూరుస్తా

*  సొంత డెయిరీ ఏర్పాటు చేయండి! * టీటీడీకి రామచంద్ర యాదవ్ సూచన * “తిరుమల పరిరక్షణ పాదయాత్ర” ముగింపులో సంచలన ప్రకటన * రోజుకి 30 టన్నుల నెయ్యి తయారీకి కీలక సూచనలు * 10 వేల మందికి ఉపాధి కల్పించే ప్రణాళిక సూచన.. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సంచలన ప్రకటన…

మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

11న లాటరీ…..12 నుంచి కొత్త దుకాణాలు…3,396 షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్ అర్ధరాత్రి ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు….ప్రధాన నగరాల్లో 12 ప్రీమియం స్టోర్లు.. తొలుత రిటైల్ వ్యాపారం ప్రైవేటుకు అప్పగించేలా ఆర్డినెన్సు…. గీత కార్మికులకు దుకాణాలపై త్వరలో పాలసీ అమరావతి:రాష్ట్రంలో రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ఏడాది…

అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం

– మంత్రి సవిత పెనుకొండ: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఎన్డీయే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజవర్గం పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని 12, 13వ వార్డుల్లో మంగళవారం జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు….