Suryaa.co.in

Month: October 2024

స్వచ్ఛ చల్లపల్లికి హీరో రవితేజ ప్రశంసలు

చల్లపల్లి: కృష్ణా జిల్లా చల్లపల్లిలో పదేళ్లుగా జరుగుతున్న స్వచ్ఛ కార్యక్రమాలను ప్రముఖ సినిమా హీరో రవితేజ అభినందించారు. సోమవారం ఆయన స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాలను అభినందిస్తూ వీడియో సందేశాన్ని పంపించారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్లు డాక్టర్ డీ.ఆర్.కే. ప్రసాద్-డాక్టర్ టీ. పద్మావతి ఆధ్వర్యంలో దేశం, రాష్ట్రం గర్వించే విధంగా స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాలు నిర్వహించడం…

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు

– అందుబాటులోకి 108 కొత్త ఇసుక రీచ్‌లు – నదుల్లో ఉద్ధృతి దృష్ట్యా తొలివిడత వినియోగంలోకి 40 ఇసుక రీచ్‌లు – నదీ తీర ప్రాంతాల్లో కొత్త ఇసుక రీచ్‌ల గుర్తింపు -మంత్రి కొల్లు రవీంద్ర గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ప్రస్తుతం ఇసుక లభ్యత సంక్లిష్టమైందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఇసుకపై జగన్‌…

భారత రక్షణ క్షిపణి రంగానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన వ్యక్తి డా.సూరి భగవంతం

డా.సూరి భగవంతం స్మారక కేంద్రాన్ని పెద్దఎత్తున నూజివీడులో ఏర్పాటు చేస్తాం మన రాష్ట్రంలోని నాగాయలంకలో బాలిస్టిక్ లాంచింగ్ పాడ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి ఆగిరిపల్లిలో ఘనంగా జరిగిన డా. సూరి భగవంతం 115 జయంతి వేడుకలు భారత రక్షణ క్షిపణీ రంగంలో…

ఉద్యోగ కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

అందుకు అనుగుణంగా పారిశ్రామిక పాలసీలు స్పీడ్ ఆఫ్ డూయింట్ బిజినెస్ నినాదాన్ని ఆవిష్కరించేలా కొత్త పాలసీలు అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో బిసి, ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు అదనంగా 5 శాతం ఇన్సెన్టివ్ :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఇండస్ట్రియల్ డవల్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్…

సంక్షేమం..అభివృద్ధి సమపాళ్లల్లో తీసుకెళ్లడమే పల్లె పండుగ లక్ష్యం

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంట్ సభ్యుల తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ శ్రీకారం చుట్టారు. నియోజవర్గంలో…

జడివానలో పల్లె పండగ..!

సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమాన్ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అట్టహాసంగా ప్రారంభించారు. ఉదయగిరి నియోజకవర్గం లోని జలదంకి మండలం, జలదంకి మరియు జమ్మలపాలెం గ్రామంలో జడివానను సైతం లెక్కచేయక స్థానిక మండల నాయకులు గ్రామ నాయకులతో కలిసి కార్యక్రమాన్ని…

పల్లెల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం

ఎమ్మెల్యే విజయ్ చంద్ర పల్లెల అభివృద్ధి ప్రభుత్వం ధ్యేయం ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం మండలంలోని అడ్డాంపుశిల గ్రామంనుండి పిన్నింటి రామినాయడువలస గ్రామంవరకు రెండు కిలోమీటర్ల పొడవున 75 లక్షలు రూపాయలతో నిర్మించనున్న బిటిరోడ్డుపల్లె పండగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గద్దినెక్కించారని వారి ఆశలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,…

ప్రతి పేదవాడికి కడుపునిండా అన్నం దొరికినప్పుడే నిజమైన స్వతంత్రం

కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ “అన్న” నందమూరి తారక రామారావు స్ఫూర్తితో చేపట్టిన ‘అన్నా క్యాంటీన్’ ద్వారా ప్రతి పేదవాడికి కడుపునిండా అన్నం తినిపించడం ద్వారా మాత్రమే నిజమైన స్వతంత్రం సాధ్యమవుతుందని కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. జగ్గంపేటలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద గత రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం…

రావులపాలెంలో ప్రజా సమస్యల తిష్ట

పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ధ… ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే సత్యానందరావు….. రావులపాలెంలో ప్రజా సమస్యలు తిష్ట వేశాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.రావులపాలెం గ్రామం పంచాయితీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యంతో ప్రజల సమస్యలు పేరుకుపోయాయని ఆ కష్టాల నుండి…

పల్లె పండుగలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలి

• ప్రజలతో… ప్రజలచే… ప్రజల కోసం చేస్తున్న గొప్ప అభివృద్ధి పండుగ • 30 వేల పనులు, రూ.4,500 కోట్ల నిధులతో ముందడుగు • సంక్రాంతి నాటికి పనులు పూర్తయ్యేలా ప్రణాళిక • అన్ని శాఖల సమన్వయంతో పనులు జరగాలి • అధికార యంత్రాంగం బాధ్యతగా మెలగాలి • గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ మంత్రి…