– సిరిసిల్ల అభివృద్ధి ప్రజల కళ్లముందే ఉంది.. కాంగ్రెస్ మాటలే మిగిలాయి – ప్రతి ఇంటికి బీఆర్ఎస్ అభివృద్ధి.. ప్రతి గడపకు కాంగ్రెస్ బాకీ కార్డు – మున్సిపల్ వార్డు ఇంచార్జిలతో బీఆర్ఎస్…
దావోస్: దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, నెట్వర్క్ సమన్వయ విభాగం అధిపతి మంజు…
– 70 రోజుల వరకు భద్రపరచేలా ఏర్పాట్లు – పరీక్షలు జరిగే ప్రతి గదిలోని సీసీ కెమెరాలు – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ – రిమోట్ కమాండ్ కంట్రోల్…
– సికింద్రాబాద్లో పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ ప్రారంభం – 15 రోజుల పాటు 30 మైదానాల్లో క్రీడా పోటీలు – 35 వేల మంది క్రీడాకారుల నమోదు హైదరాబాద్ :ప్రధాన మంత్రి…
తక్కువ పనితీరు కంపెనీల జోన్ల రద్దు : మంత్రి తుమ్మల హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ…
– రూ.5వేల కోట్ల పెట్టుబడులు.. 4వేల మందికి ఉపాధి – యూపీసీ వోల్ట్తో తెలంగాణ ఒప్పందం దావోస్: తెలంగాణను దేశంలోనే ఏఐ డేటా సెంటర్ల హబ్గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో…
బిజెపి డిమాండ్ హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీల పనితీరును…
రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అమరావతి : వినియోగదారులకు కావాల్సిన వస్త్రాలు ఆప్కో షో రూమ్ ల్లో అందుబాటులో ఉంచుతూ, అమ్మకాలు పెంచాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి…
ప్రొఫెసర్ మనోహర్ సస్పెన్షన్పై గవర్నర్కు డాక్టర్ శ్రవణ్ దాసోజు ఫిర్యాదు హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ బి.మనోహర్ను అక్రమంగా సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్…
శంషాబాద్, గాగిల్లాపూర్లో యూనిట్ల విస్తరణకు నిర్ణయం దావోస్ : రాష్ట్రంలో స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంపెనీ తన యూనిట్లను విస్తరించనుంది. శంషాబాద్, గాగిల్లాపూర్లో రూ.623 కోట్ల పెట్టుబడితో విస్తరణ చేపట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది.…