కర్ణాటకరాష్ట్ర తుంకూర్ జిల్లా పావగడ నియోజకవర్గ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటేష్ గారిని హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ఏ.పి.సి.సి. అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కర్ణాటకలోని తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేసారు. హస్తం గుర్తుకే ఎందుకు ఓటు వేయాలో అయన వివరిస్తూ కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీని అధికారం లోనికి తీసుకురావలసిందిగా అక్కడున్న తెలుగు ప్రజలను అభ్యర్ధించారు.