– లా అండ్ ఆర్డర్ దెబ్బతింది
– శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ
అమరావతి: 3 రోజులుగా సాక్షి కార్యాలయాలపై పథకం ప్రకారం దాడులు చేస్తున్నారు: ఏలూరు సాక్షి కార్యాలయానికి నిప్పుపెట్టడం దుర్మార్గం:
మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడే. హింసాత్మక చర్యలు భవిష్యత్లో తీవ్ర పర్యవసానాలకు దారితీస్తాయి.:దాడులతో ప్రశ్నించే వారిని భయపెట్టలేరు. ఈ అరాచకాలపై ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది: జరిగిన దారుణాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది:అక్రమ కేసులో కొమ్మినేనిగారి అరెస్టు సహా, సాక్షి మీడియాపై దాడులను ఖండిస్తున్నాను.