Suryaa.co.in

**

Andhra Pradesh

ఐదు కొత్త వైద్య కళాశాలలకు 3,530 పోస్టులు

విజయవాడ: రాష్ట్రంలో ఐదు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటులో భాగంగా డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) పరిధిలో 3,530 పోస్టులను ప్రభుత్వం కొత్తగా సృష్టించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు ఇచ్చారు. ఒక్కో వైద్య కళాశాలకు 706 పోస్టులు చొప్పున 3,530 పోస్టులు కొత్తగా సృష్టించడానికి…

Andhra Pradesh

భీమవరం చేరుకున్న అల్లూరి కాంస్య విగ్రహం

-15 టన్నుల బరువు -30 అడుగుల పొడవు భీమవరం: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని జూలై 4న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించే అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకుంది. పట్టణంలోని 34వ వార్డు…

National

ఉద్ధవ్ థాకరేను మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశం

మహారాష్ట్ర సంక్షోభం కీలక దశకు చేరింది. విదాన సభలో మెజారిటీ నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆదేశించారు. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారం రాత్రి గవర్నర్ ను కలసి, ప్రభుత్వాన్ని మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీంతో గవర్నర్ ఈ దిశగానే నిర్ణయాన్ని…

Telangana

వయసులో ఉన్నప్పుడే పెళ్లాడండి: వైద్య విద్యార్థులకు గవర్నర్ తమిళిసై సూచన

‘‘నేను మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే వివాహం చేసుకున్నా.. మీరు కూడా వయసులో ఉన్నప్పుడే పెళ్లిళ్లులు చేసుకోండి, చదువు అయిపోయేంత వరకు ఆగొద్దు’’.. ఈ మాటలన్నది ఎవరో కాదు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో రాష్ట్రంలోనే తొలిసారి అధునాతన సింథటిక్ క్యాడవర్‌తో కూడిన స్కిల్‌ ల్యాబ్, బర్తింగ్ సిమ్యులేటర్…

Entertainment

మగబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు భార్య తేజస్విని

రెండేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్న టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజ్ (52) తండ్రయ్యారు. ఆయన భార్య తేజస్విని ఈ ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. విషయం తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. దిల్‌రాజు , తేజ‌స్వినిల వివాహం డిసెంబ‌ర్ 10, 2020లో జ‌రిగింది. నిజామాబాద్‌లోని ఫామ్…

Andhra Pradesh

జగన్ ను మీరే ఒడ్డుకు చేర్చాలి: ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నడి సముద్రంలో చిక్కుకున్నారని, ఆయనను మీరే రక్షించి ఒడ్డుకు చేర్చాలని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రజలను కోరారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో  నిర్వహించిన శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి మహిళలు తమకు ఓటు వేస్తారని అన్నారు. భర్తలు వద్దన్నా వారి…

Telangana

లబోదిబోమంటున్న తెలంగాణ ఇంటర్ విద్యార్థులు

-అన్నింటిలోనూ ఫస్ట్ క్లాస్ మార్కులు.. ఒక్క సబ్జెక్టులో మాత్రం ‘సున్నా’ తెలంగాణలో నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాలు అధికారుల నిర్లక్ష్యానికి మరోమారు అద్దంపట్టాయి. ఇంటర్ ఫలితాల్లో ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా మార్కులను డబుల్ చెక్ చేశామని, అందుకే ఫలితాల విడుదల ఆలస్యమైందని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్ చెప్పారు. అయినప్పటికీ మార్కులు తప్పుల తడకగా…

Entertainment

ప్రముఖ నటి మీనా భర్త మృతి

టాలీవుడ్ ప్రముఖ నటి మీనా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యం బారినపడి గత కొన్ని నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భర్త విద్యాసాగర్ (48) గత రాత్రి చెన్నైలో మృతి చెందారు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన విద్యాసాగర్‌ను 2009లో మీనా వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. జనవరిలో మీనా…

Andhra Pradesh

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై స‌స్పెన్ష‌న్ వేటు..

ఏపీ కేడ‌ర్ సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును స‌స్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ మంగ‌ళ‌వారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేశారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత స‌స్పెన్ష‌న్‌కు గురైన వెంక‌టేశ్వ‌ర‌రావు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి ఇటీవ‌లే తిరిగి స‌ర్వీసులో చేరిన సంగ‌తి తెలిసిందే. సుప్రీంకోర్టు ఉత్త‌ర్వుల నేప‌థ్యంలో…

Family

నా నీడగా నిలిచిపో

కొంత కష్టం కొంచెం సుఖం తెలుసు ఏదీ శాశ్వతం కాదని… అయినా …. అనునిత్యం నీ తలపుల ప్రేమ పుష్పాలు ఆఘ్రాణిస్తుంటే ఏదో తెలియని ఆరాటంతో కనురెప్పల వాలిన వేదన నిద్రను దూరం చేస్తుంది…!! కొంత సంతోషం కొంత దుఃఖం తెలుసు ఈ క్షణం కరిగిపోతుందని… అయినా… నా జీవన పయనపు మలుపులన్నింటిలో… నీ మధుర…