**

ప్రసాదం తినేముందు అలా చేయకూడదు

మనకు ఆలయాలలో అర్చకస్వాములు ప్రసాద వితరణ చేసినప్పుడు, అక్కడున్న వ్యక్తులు లేదా స్వాములు ఒక ఆజ్ఞాపన చేస్తారు, అదేంటంటే….. “ప్రసాదం తినేటప్పుడు, చేయి నోటికి తగలకుండా తినాలి… ప్రసాదం నేరుగా నోట్లో వేసుకోవాలి” అని, చాలా చోట్ల మన మిది వింటూనే ఉన్నాము …ఆచరిస్తూ కూడా ఉండుంటాము, పైగా ఇది కేవలం ఆలయాలలో , మఠాలలో, ఇళ్లలో మాత్రమే చూస్తాము… అసలు ప్రసాదం స్వీకరించేటప్పుడు చేతులు నోటికి ఎందుకు తగలకూడదు? నివృత్తి : వైదికమైన ఆలయాల్లో కొలువై…

Read More

భక్తిలో తేడాలు

గురూరమ్మ ( 1570-1640) అనే సాధ్వి కేరళ రాష్ట్రంలో పాలక్కాడు సమీపానగల పరయణ్ణూరు అనే ఊరులో జన్మించారు. గురూరమ్మకు తన పదహారవ ఏటనే వైధవ్యం ప్రాప్తించింది. తనవారంటూ చెప్పుకునే బంధువులెవరూ లేరు. తన మనసును ఆధ్యాత్మిక చింతనపై లగ్నం చేసి శ్రీకృష్ణ భక్తురాలిగా జీవించింది. సర్వకాల సర్వావస్థలలో కృష్ణ నామ జపమే పరమావధిగా గడిపింది. కృష్ణుడే తన పుత్రునిగా భావించి అపరిమితమైన మాతృ ప్రేమ చూపించేది. కల్లా కపటం లేని నిర్మలమైన మనసు కలిగిన గురూరమ్మ, శ్రీ…

Read More

మనకొక వామనాలయం!

ఇంతింతై వటుడింతై.. ఆకాశమంతై.. మూడడుగులు కోరి.. ముజ్జగాలకూ మేలు చేసిన స్వామి వామనుడు. బలిని పాతాళానికి తొక్కిన త్రివిక్రమ రూపం మహోన్నతం. ఆ అపురూప మూర్తి కొలువుదీరిన ఆలయాలు మన దేశంలో చాలా అరుదుగా ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు! ప్రపంచంలోనే ఎక్కడా లేని అపురూప, అద్భుతమైన రీతిలో శ్రీ వామన మూర్తినే శ్రీ త్రివిక్రమ స్వామిగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉందని తెలిస్తే.. ఆనందం కలగక తప్పదు!! అసలు శ్రీ వామన మూర్తినే శ్రీ త్రివిక్రమ…

Read More

ధర్మం దానంతట అదే గెలవదు..నువ్వు గెలిపించాలి!

ధర్మం,న్యాయం,నీతి,నీజాయుతీలు ఏంత గొప్పవైన వాటికవే స్వయంగా గెలవలేవు ధర్మాన్ని అచరించే వారందరు కలిసి కట్టుగా ధర్మాన్ని తప్పక గెలిపించాలి ! అందరూ అంటుంటారు ధర్మమే తప్పక గెలుస్తుంది అని… కాని నిజమేమిటో తెలుసా ? ధర్మం దానంతట అదే గెలవదు. నువ్వు గెలిపించాలి, మనం కలిసి గెలిపించాలి. అర్థం కాలేదా…? అయితే రా.. ఒక్కసారి నెత్తుటితో తడిసిన చరిత్ర పుస్తకాలలోకి తొంగి చూడూ నాయనా .. త్రేతాయుగంలో… రాముడి భార్యను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు, సరేలే ధర్మమే గెలుస్తుంది…

Read More

తండ్రీకొడుకుల ‘తప్పు’టడుగులు!

-వైసీపీ విజయానికి బాటలు వేసిన టీడీపీ -బాబు-లోకేషుకి గుణపాఠం చెప్పిన పరిషత్తు ఫలితాలు -మళ్లీ నవ్వులపాలయిన ‘పువ్వుపార్టీ’కి మనుగడ ఇక ప్రశ్నార్ధకమే – ‘జనసేన’ ఆశలు సజీవం – ఏపి పరిషత్తు ఫలితాలు నేర్పిన పాఠాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీలో వెల్లడయిన పరిషత్తు ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీకి ఏకపక్షం కావడం వింతేమీ కాదు. అది సంబరాలు చేసుకునేంత ‘ఊహించని’ అద్భుత ఫలితాలు కానేకావు. ప్రధాన ప్రతిపక్షమయిన టీడీపీ లాభనష్టాల కూడిక-తీసివేత సొమ్ముల గుంజాటనలో.. అస్త్రసన్యాసం…

Read More

ఒక లేఖ.. వంద ప్రశ్నలు!

– సిఫార్సు లేఖపై కిషన్‌రెడ్డి పోలీసు ఫిర్యాదు ఏదీ? – అసలు లెటర్‌హెడ్ ఎలా బయటకొచ్చింది? – మరి రవిప్రసాద్‌ను ఇంకా తొలగించలేదేం? – యడ్యూరప్ప మనుమడు, ఎలహంక ఎమ్మెల్యేకి ఎవరు సిఫార్సు చేశారు? – కొత్తగా ‘గుజరాత్ కోటా’ – బీజేపీ పరువు తీస్తున్న టీటీడీ సి’ఫార్సు’ లేఖలు ( మార్తి సుబ్రహ్మణ్యం) ప్రపంచంలోనే మహిమాన్వితమయిన దేవాలయంగా పేరున్న తిరుమల తిరుపతి ప్రతిష్ఠ.. రాజకీయ పార్టీల ‘స్థాయి తక్కువ’ పనులతో మసకబారుతోంది. ఇప్పటికే పోలీసు కేసులు,…

Read More

’కిషన్‌రెడ్డి కి ..‘టీటీడీ రవిప్రసాద్ ‘ ఎవరో తెలుసు!… కానీ లేఖ మాత్రం రాయలేదు!!

– సోషల్‌మీడియాలో హల్‌చల్ అవుతున్న కిషన్‌రెడ్డి-రవిప్రసాద్ ఫొటోలు ( మార్తి సుబ్రహ్మణ్యం) హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త యలిశాల రవిప్రసాద్ టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితుడైన వైనం బీజేపీని కుదిపేస్తోంది. తాను రవిప్రసాద్ పేరును సిఫార్సు చేయలేదని, అయినా తన పేరును దుర్వినియోగం అవుతున్నందున.. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్య తీసుకోవాలని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శనివారం ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాయాల్సివచ్చింది. మరోవైపు టీటీడీ బోర్డు మెంబర్ల కోసం, కేంద్రమంత్రులు ఇచ్చిన సిఫార్సు లేఖలను…

Read More

టీటీడీ చట్టంతో కొత్త బోర్డుకు చిక్కులు

– యాక్టులో లేని ప్రత్యేక ఆహ్వానితులు – ఎక్స్‌అఫీషియోలకూ ‘సెక్యులర్’ సంకటం – కోర్టుకెళితే సర్కారు నెగ్గడం కష్టమేనంటున్న న్యాయనిపుణులు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీ సర్కారు కొత్తగా వేసిన టీటీడీ బోర్డుకు చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. 50 మంది ప్రత్యేక ఆహ్వానితులతో, జగన్ సర్కారు నియమించిన బోర్డు వివాదాస్పదమైన నేపథ్యంలో.. ఇప్పుడు అసలు ప్రత్యేక ఆహ్వానితులు, ఎక్స్‌అఫిషియో సభ్యుల పోస్టులే వివాదంగా మారాయి. నిజానికి టీటీడీ యాక్టులో ప్రత్యేక ఆహ్వానితులు అనే పదమే…

Read More

దిశ బిల్లు ప్రతులను కాల్చడమంటే.. మహిళల్ని అవమానించడమే

– లోకేష్ పై మహిళా కమిషన్ ధ్వజం – ప్రభుత్వ పథకాలు, మహిళాసాధికారత ఫలితాలపై సదస్సులు – మీడియాతో”వాసిరెడ్డి ” వెల్లడి గుంటూరు: మహిళలకు అరచేతిలో రక్షణ, భద్రతకు సంబంధించిన ‘దిశ’ చట్టం ప్రతులను కాల్చడమంటే మహిళల్ని అవమానించడమే నని ప్రతిపక్ష నేత నారా లోకేష్ పై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. దిశను కాల్చారంటే టీడీపీ నేతలకు, లోకేశ్‌కు చట్టంపై ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతోందని ఆమె…

Read More

ఆంధ్రాలో పోలీసులు ఉన్నారా?: రావుల

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు ఉన్నారా? లేదా అనే అనుమానం దేశ ప్రజల్లో మొదలయిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై పట్టపగలు వైసీపీ నేతలు, గూండాల్లా దాడికి దిగారంటే ఏపీలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో, పోలీసులు ఏ పార్టీకి కొమ్ముకాస్తున్నారో అర్ధమవుతోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇంటిపై దాడికి దిగిన గూండాలను అరెస్ట్ చేయడంపైనే ఏపీ పోలీసుల విశ్వసనీయత, నిజాయితీ ఆధారపడి ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు…

Read More