Suryaa.co.in

Andhra Pradesh

కుప్పంలో అన్నదానం చేసిన నారా భువనేశ్వరి

కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ కార్యకర్తలు నడుపుతున్న అన్నా క్యాంటీన్ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కేక్ ను భువనేశ్వరి కట్ చేశారు. పేదవారికి అన్నా క్యాంటీన్ లో అన్నదానం చేశారు. అన్నా క్యాంటీన్ నిర్వాహకులను భువనేశ్వరి ప్రత్యేకంగా అభినందించారు.

LEAVE A RESPONSE