Suryaa.co.in

Andhra Pradesh

బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధులు ఖరారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న పది మంది అభ్యర్థులతో భారతీయ జనతా పార్టీ జాబితా విడుదల చేసింది. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు.

ఎచ్చర్ల : ఈశ్వరరావు
విశాఖపట్నం వెస్ట్ : విష్ణు కుమార్ రాజు
అరకు వ్యాలీ : రాజారావు
ధర్మవరం : సత్యకుమార్
అనపర్తి : శివకృష్ణ రాజు
కైకలూరు : కామినేని శ్రీనివాసరావు
విజయవాడ వెస్ట్ : సుజనా చౌదరి
బద్వేలు: బొజ్జ రోషన్
జమ్మలమడుగు : ఆదినారాయణ రెడ్డి
ఆదోని : పార్థసారథి

LEAVE A RESPONSE