- రేపిస్టులకు వైసీపీ మద్దతా?
- చంద్రబాబు, లోకేష్ ఫైర్
శ్రీసత్యసాయి జిల్లాలో బీఫార్మసీ విద్యార్థినిని హత్యాచారానికి పాల్పడి.. ఆత్మహత్యగా చిత్రీకరించడం దారుణమని టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, నారా లోకేష్ మండిపడ్డారు.
వైకాపా సర్కారు రేపిస్టులకు మద్దతుగా...
* ఆంధ్రా థానోస్ కు ఆరాటం ఎక్కువ.. ఆలోచన తక్కువ
* ప్రజలను అన్ని విధాలా చంపుకొని తింటున్నాడు
* ప్రశ్నిస్తే పోలీస్ కేసులతో బెదిరింపులు
* వైసీపీ నాయకుల అక్రమాలకు, దౌర్జన్యాలకు అంతే లేదు
* పంచాయతీల నిధులను పక్కదారి పట్టించారు
* వెనుకబడిన కులాలను అగ్రవర్ణ యువత ముందుకు తీసుకురావాలి
* రాష్ట్రంలో కచ్చితంగా మూడో ప్రత్యామ్నాయం అవసరం
* వైఎస్...
వెలిగొండ ప్రాజెక్టు అంశంపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం టీడీపీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ప్రకాశంజిల్లా కొండెపి శాసన సభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.ఇటీవల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడంపై ప్రకాశంజిల్లా కొండెపి టీడీపీ ఎమ్.ఎల్.ఏ స్వామి స్పందించారు.
శుక్రవారం స్వామి మీడియాతో...
-75 రోజులపాటు పంపిణీ
-వాలంటీర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వస్తారు
-అన్ని పీహెచ్సీలు, సచివాలయల్లో టీకాల పంపిణీ
-45 రోజుల్లోగా బూస్టర్ డోసు పూర్తి చేసేలా సీఎం ఆదేశించారు
-రోజుకు 15 లక్షల మందికి టీకా వేయాలని చెప్పారు
-బూస్టర్ డోసు వినియోగంలో ఏపీ ముందువరుసలో ఉండాలనేది సీఎం జగనన్న లక్ష్యం
-రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
-రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో విలేకరుల...
• ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన తపస్వి కుటుంబసభ్యులను ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబునాయుడు
• పాలకులసేవలో తరిస్తూ పోలీస్ శాఖ శాంతిభద్రతల్ని విస్మరించబట్టే, రాష్ట్రంలో మహిళల మానప్రాణాలకు రక్షణలేకుండా పోయింది
• ప్రేమెన్నాదులను కట్టడి చేయలేని ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత?
• మూడున్నరేళ్లలో శాంతి భద్రతలపై ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించని బలహీన...
- ప్రచారంలో ప్రజలను దుర్భాషలాడిన చంద్రబాబు
- దీవిస్తారనే నమ్మకంతో ప్రచారానికి వెళ్ళని సీఎం జగన్
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
తాడేపల్లి , సెప్టెంబర్ 21 : నిమ్మగడ్డ రమేష్ పరిషత్ ఎన్నికలను వాయిదా వేస్తారని తెలియడం వల్లే అప్పట్లో ఆ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించలేదని రాష్ట్ర పౌరసరఫరాలు...
- రైల్వే జోన్ పై ఈనాడు-ఆంధ్రజ్యోతి విష ప్రచారం
- ఆ సమావేశంలో రైల్వే జోన్ ప్రస్తావనే రాలేదు
- మీ రాతలు అవాస్తవాలు అని తేలితే బహిరంగ క్షమాపణలు చెబుతారా..?
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి సవాల్
విశాఖ రైల్వే జోన్ పై ఈనాడు- ఆంధ్రజ్యోతి పత్రికలు తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నాయని వైయస్ఆర్...
-సరిహద్దుల్లో మద్యం, గంజాయి అక్రమ రవాణా అడ్డుకునేందుకు విధులు నిర్వహిస్తున్న ఎస్పీవోలను తొలగిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు
-ఏప్రిల్ 1 నుంచి ఎస్పీవోలను తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు
రాష్ట్ర సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటక్షన్ ఆఫీసర్స్ను (SPO) తొలగిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.వారు ఈనెల 31 వరకు విధుల్లో కొనసాగుతారని.., ఏప్రిల్ 1...
తిరుమల, ఏప్రిల్ 15: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వ ర స్వామి వారికి జరుగుతున్న వసం తోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వర్ణ రథోత్సవం తిరుమలలో నేత్ర పర్వంగా నిర్వహించారు. ఉభయ దేవేరుల సమేత శ్రీ మలయ ప్ప స్వామి వారు స్వర్ణ రథంలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.
ఈ స్వర్ణ రథోత్సవం లో...
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో గృహ నిర్మాణాలు అమలు జరుగుతున్న తీరు పట్ల కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి . కౌషల్ కిషోర్ సంతృప్తి వ్యక్తం చేసారు. రాష్ట్రంలో పేదలు ఇళ్ళు నిర్మించుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షలు మందికి ఇళ్ళ పట్టాలు కేటాయించటం చాలా మంచి నిర్ణయమన్నారు....