Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ప్రజలపై రుణ భారం ఎంత?

రాష్ట్ర రుణభారం రూ.9,74,556 కోట్లు ఉన్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం ద్వారా శాసనసభలో వెల్లడించారు. అందులో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాగ్, వార్షిక బడ్జెట్ పత్రాలలో ప్రస్తావించే ఆంధ్రప్రదేశ్ రుణ భారం రు.7,67,869 కోట్లు ఉన్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రు.7,48,612 కోట్లు ఉన్నదని, శాసనసభకు హాజరు కాకుండా ప్రసారమాధ్యమాలకు తెలియజేశారు….

జగన్ రెడ్డి ముందు గోబెల్స్ కూడా పనికిరాడు

-మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి: పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డిని మించిన గోబెల్స్ ప్రపంచంలోనే లేరని, నిజానికి గోబెల్స్ కూడా జగన్ ముందు దిగదిడుపేనని రాష్ర్ట రెవిన్యూ, రిజిస్ర్టేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. జగన్కు ధైర్యం ఉంటే రాజకీయ హత్యల వివరాలు చెప్పగలరా అని ప్రశ్నించారు. నారా లోకేష్…

ఆ బ్రాండ్లు బాబు హయాంలోనివే

– మేం ఒక్క డిస్టలరీకి అనుమతివ్వలేదు – మేం మద్యం షాలుల్లో డిజిల్ విధానం ప్రవేశపెట్టాం – ప్రభుత్వ వైట్‌ పేపర్ల పై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ తాడేపల్లి: 2014–19 మధ్య అప్పుడు 4,380 మద్యం దుకాణాలకు అనుమతి ఇస్తే.. అదే సంఖ్యలో వాటికి అనుబంధంగా పర్మిట్‌ రూమ్‌లు కొనసాగాయి. మరోవైపు…

రెగ్యులర్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు

– అందుకే ఓట్‌ ఆన్‌ అకౌంట్ – బాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్ర ఖజానాలో రూ.7 వేల కోట్లు ఉన్నాయి – ఆంధ్రప్రదేశ్‌ అంటే అరాచకం. ఆటవికం. రెడ్‌బుక్‌ పాలన – క్యాంప్‌ ఆఫీస్‌లో మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి: కూటమి ప్రభుత్వం తన పాలనలో జరిగిన అక్రమాలకు…

చదువుల తల్లికి మంత్రి లోకేష్ ఆర్థిక సాయం

– వ్యక్తిగత నిధుల నుంచి ట్యూషన్ ఫీజు అందజేత అమరావతి: లోకేషన్నా కష్టాల్లో ఉన్నానని అంటే చాలు… క్షణం ఆలోచించకుండా ఆపన్న హస్తం అందించే పెద్దమనసు యువనేత నారా లోకేష్ ను కోట్లాదిమంది ప్రజలకు ఆత్మబంధువుగా మార్చింది. అధికార పరిధిలో ఉన్నా, లేకపోయినా తమవంతు సాయం అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు రాష్ట్ర విద్య, ఐటిశాఖల…

విభజన కంటే జగన్ పాలనతోనే తీవ్ర నష్టం

• రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వమే కారణం • అమరావతి అభివృద్ధిని నిలిపివేయడం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం • కేపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను తగ్గించడం వల్ల ఆదాయం తగ్గింది • ఫండ్స్ డైవర్ట్ చేశారు.. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు • జూన్ 2024 నాటికి రూ.9,74,556 కోట్ల అప్పులు.. ఇంకా పెరిగే అవకాశం….

మహిళల పురోభివృద్ధికి ఎన్టీఆర్ ట్రస్టు మరిన్ని కార్యక్రమాలు

-మహిళల ఆర్ధికాభివృద్ధికి ట్రస్టు సరికొత్త ఆలోచనలు -రాజకీయాలను శాసించే స్థాయికి మహిళలు -ఎన్టీఆర్ 9 శాతం మహిళలకు రిజర్వేషన్ ఇస్తే, దాన్ని చంద్రబాబు 33 శాతానికి పెంచారు -రాజమండ్రిలో ఈనెలలోనే బ్లడ్ బ్యాంకు ఏర్పాటు -కుప్పం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమంలో నారా భువనేశ్వరి కుప్పం : మహిళలు అన్ని రంగాల్లో, ముఖ్యంగా రాజకీయాలను…

మహిళల సంక్షేమం, ఆర్థిక బలోపేతలమే లక్ష్యం

– మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు గిట్టుబాటు వచ్చేలా చర్యలు – త్వరలో ఎన్టీఆర్ ట్రస్టు నుండి కుప్పంలో ఉచిత డీఎస్సీ కోచింగ్ – హైదరాబాద్ లో పెట్టిన విధంగా ఐఏఎస్ ఉచిత కోచింగ్ పై దృష్టి పెడతాం – కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా స్కూలు ఏర్పాటుకు చర్యలు – రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ ట్రస్టు…

కుప్పం ప్రజల నుండి వెల్లువెత్తిన వినతులు

– 4 రోజుల్లో వచ్చిన 977 వినతులు – అత్యధిక భాగం భూ సమస్యలకు సంబంధించినవే – ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన భువనేశ్వరి కుప్పం: కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి 4రోజుల పర్యటన బిజీబిజీగా గడిచింది. బెంగళూరు విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో వచ్చిన భువనేశ్వరికి కర్ణాటక, ఏపీ సరిహద్దు వద్ద పార్టీ…

భారీ వర్షాలకు, వ‌ర‌ద‌ల‌కు దెబ్బ‌తిన్న ప్ర‌తి రైతును ఆదుకుంటాం

ఇళ్లు నీట మునిగిన ప్ర‌తి కుటుంబానికి రూ.3 వేల త‌క్ష‌ణ సాయం 1.06 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వరి పంట నీటి మునిగింది నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన అమ‌రావ‌తి: వ‌ర‌ద‌ల‌కు దెబ్బ‌తిన్న ప్ర‌తి రైతునూ త‌మ ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. శాస‌న‌స‌భ‌లో…