Suryaa.co.in

Andhra Pradesh

తిరుపతి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి

-దేశంలోనే అత్యధిక పర్యాటక ఆదాయం వచ్చేలా తిరుపతి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి:తిరుపతి ఎం.పి గురుమూర్తి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో చిత్తూరు, నెల్లూరు జిల్లా పరిధిలో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖలు అన్ని కృషి చేయాలని తిరుపతి ఎం పి మద్దిల గురుమూర్తి పిలుపునిచ్చారు. ఎం పి శనివారం చిత్తూరు, నెల్లూరు జిల్లాలో…

ఆంధ్రప్రదేశ్ ను అదానీ ప్రదేశ్ చేయడమే ప్రభుత్వ లక్ష్యమా?

• ప్రజలు చెమటోడ్చి సంపాదించుకున్న దాన్ని దేశంలోనే రెండోఅతిపెద్ద ధనవంతుడైన వ్యక్తికి దోచిపెట్టడానికే ప్రభుత్వం, 10వేలమెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంచేసుకుందా? • 2024లో విద్యుత్ సరఫరాకు ఇప్పుడున్న అధికధరలప్రకారం ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది? • 2024 యూనిట్ విద్యుత్ రూ.1.26పైసలకు వస్తుందని చెబుతుంటే, ఈప్రభుత్వం యూనిట్ రూ.3.50పైసలనుంచి రూ.4.50పైసలకు కొనడం అన్యాయంకాదా? పీఏసీ…

బ్రాహ్మణ సత్రాలు కూడా బ్రాహ్మణ జాతికి అందజేస్తూ ప్రభుత్వం తక్షణమే జీవో ఇవ్వాలి!

శనివారం బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ వైయస్ జగన్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు చెందిన సత్రాలను ఆర్యవైశ్య కార్పొరేషన్ కు, స్థానిక వైశ్య సంఘాల నేతృత్వంలో నిర్వహించుకునే విధంగా ఇవ్వటం జరిగిందని, అలానే బ్రాహ్మణ జాతికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్న 25 సత్రాలు ఉన్నాయని, దేవాదాయ…

గ్రామీణ క్రీడా సంబరాలు-2021 ప్రారంభించిన ఎమ్మేల్యే రోజా

రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుచున్న నగరి నియోజకవర్గ గ్రామీణ క్రీడా సంబరాలు-2021 కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నగరి డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న తెరని, మంగాడు జట్ల మధ్య వాలీబాల్ ఫైనల్ పోటీలను టాస్ వేసి ప్రారంభించిన ఎమ్మేల్యే ఆర్కే రోజా.

జై భీమ్ సినిమాలో చూపించినట్లే నన్ను కూడా హింసించారు

-ఎంపీ రఘురామ కృష్ణరాజు కస్టడీలో తనను హింసించడంపై దర్యాప్తు కోరినా ఇప్పటివరకు దిక్కులేదని నరసాపురం వైస్సార్సీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. జై భీమ్ సినిమాలో చూపించినట్లే తనను కూడా పోలీసులు హింసించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.జై భీమ్ సినిమాలో చూపించినట్లే తనను కూడా పోలీసులు హింసించారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆవేదన…

పల్నాడులో వేడెక్కిన రాజకీయం..

స్థానిక సంస్థల ఎన్నికల సమరంతో పల్నాడులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసిపి,టిడిపి లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పల్నాడులోని మొదటిసారి జరుగుతున్న గురజాల, దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికలకు నగారా మ్రోగింది. దీంతో ఇరు పార్టీలు పట్టు సాధించేందుకు రంగంలోకి దిగారు. అధినేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పావులు కదుపుతున్నారు. స్థానిక వైసీపీ గురజాల శాసనసభ్యులు…

బకాయిల విషయంలో రైతులను బలిచేసేలా మంత్రి బొత్స వ్యాఖ్యలు

– బకాయిల కోసం ధర్నా చేసిన రైతులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టేందుకు కుట్ర – తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ఎస్సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద బకాయిల కోసం నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోని జగన్ రెడ్డి.. నేడు వారిని నేరస్థులుగా చిత్రీకరించే ప్రయత్నం…

అదానీ సంస్థకు మేలుచేయడానికే 10వేలమెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలు

– రాష్ట్రాన్ని వదిలేసి రాజస్థాన్ నుంచి సోలార్ విద్యుత్ కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? – కొనుగోలు ధర రూ.2.49పైసలంటున్న ప్రభుత్వం డిస్కంలకు చేరేసరికి ఎంతవుతోందో ఎందుకు చెప్పడం లేదు? – అధికారంలోకి రాగానే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఎందుకు రద్దుచేశారు? – ఎవరికి మేలుచేసేందుకు కొత్తఒప్పందాలు చేసుకుంటున్నారు? – మీ రివర్స్ టెండరింగ్ విద్యుత్ ఒప్పందాలకు…

చెర‌కు రైతుల బ‌కాయిల చెల్లింపుపై మంత్రి బొత్స స‌మీక్ష‌

– భూములు, చ‌క్కెర నిల్వ‌లు విక్ర‌యించి బ‌కాయిల చెల్లింపున‌కు చ‌ర్య‌లు – రైతుల ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించాల్సిందే – సంకిలి షుగ‌ర్స్ యాజ‌మాన్యానికి స్ప‌ష్టంచేసిన మంత్రి విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 5; రైతుల ప్ర‌యోజ‌నాలు ప‌రిర‌క్షించ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశ‌మ‌ని, ఏ నిర్ణ‌య‌మైనా వారి ప్ర‌యోజ‌నాల కోస‌మే తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి…

సమరయోధుల జీవితాల నుంచి యువత స్ఫూర్తి పొందాలి

• భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం స్వరాజ్య యోధులు తమ జీవితాలను త్యాగం చేశారు • వివక్షలకు తావులేని సమాజ నిర్మాణమే వారికి అందించే నివాళి • మనోబలాన్ని పెంచే మహోన్నత జీవన విధానమే ఆధ్యాత్మిక మార్గం • ఆధ్యాత్మిక వేత్తలు ప్రజల్లోకి వెళ్ళి వారిలో చైతన్యం తీసుకురావాలి • విశ్వమంతా మన కుటుంబమే అనే…