లోక్సభ జీరో అవర్లో వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు న్యూఢిల్లీ : డ్యామ్ల భద్రత, కార్యాచరణ, పనితీరును మెరుగుపరచటానికి ఉన్న కేంద్ర పథకం...
Andhra Pradesh
అమరావతి : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన 11మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బుధవారం ఏపీ మండలి ఛైర్మన్ ఆఫీస్లో...
దేవినేని శ్రీమన్నారాయణ చిత్రపటానికి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం నివాళులు అర్పించారు. అనంతరం మాజీ మంత్రి...
– దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ కామెంట్స్… విజయవాడ: భవానీ దీక్షా విరమణలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం.అన్ని శాఖల అధికారులు...
– జరిగిన నష్టాన్ని ప్రకృతిపైనెట్టేసి, పెయిడ్ ఆర్టిస్ట్ లతో సిగ్గుమాలినప్రకటనలు చేయించి తనవైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడు. • జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక...
– మెనూ అమలు లేకుంటే సహించేది లేదు – ప్రతి పాఠశాల పై పర్యవేక్షణ ఉండాలి – పెండింగ్ బిల్లులు పెట్టండి.. మంజూరు...
– పాల్గొన్న టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అన్నమయ్య సంకీర్తనలను మరింత విస్తృతంగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు ఎస్వీబీసీ ఆధ్వర్యంలో రూపొందించిన అదివో.....
సిరులతల్లి శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం పంచమీ తీర్థం(చక్రస్నానం) శాస్త్రోక్తంగా జరిగింది....
– టీడీపీ మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ పెద్దలు కొణిజేటి రోశయ్య కాంస్య...
ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రకు సంఘీభావంగా కువైట్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు...