- అమరావతికి బీజేపీ అనుకూలమే
- ఉద్యమం నుంచి ఎందుకు పక్కకు జరిగారు?
- వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీనే
- పొత్తులపై మాట్లాడిన సునీల్పై ఫైర్
- పార్టీలో చేరిన వారికి గౌరవం ఇవ్వరా?
- సోము, సునీల్ దియోధర్ తీరుపై ఎంపీ సుజన, సీఎం రమేష్ ఫిర్యాదు
- సునీల్ను తొలగించాలన్న సుజన-సీఎం రమేష్?
- నేతలకంటే ముందు అమిత్షాతో విడిగా వారిద్దరి...
* కోమటిరెడ్డి నిష్క్రమణ తెలిసినా అనవసర బుజ్జగింపులు
* ఆరోపణలు చేస్తున్నా ఆగని బుజ్జగింపులపై నేతల ఆశ్చర్యం
* అమిత్షాను కలసిన తర్వాత కూడా మేల్కొనని కాంగ్రెస్ హైకమాండ్
* అగ్రనేతల బుజ్జగింపు ధోరణిపై కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి
* రేవంత్రెడ్డిపై కోపంతోనే ఇన్నాళ్లూ కోమటిరెడ్డిని ఉంచేలా చూశారా?
* అంతోటిదానికి అగ్రనేతలకు ఢిల్లీ పిలుపెందుకంటున్న సీనియర్లు
* సొంత జిల్లాలో ఉత్తమ్కుమార్రెడ్డి...
-తాతను వైఎస్తో పోల్చడం వెనుక కథేమిటి?
-జగన్ వ్యూహం ఫలిస్తుందా?
-బీజేపీ ఆశలు ఫలిస్తాయా?
-‘జూనియర్’ను కమ్మవర్గం సొంతం చేసుకుంటుందా?
-ఇప్పటికే సోషల్మీడియాలో జూనియర్పై కమ్మవర్గం జంగ్
( మార్తి సుబ్రహ్మణ్యం)
తమ వ్యూహం క్లిక్కవాలన్నది ప్రతి పార్టీ ఆశ. ప్రజల ఆశలు, ఆకాంక్షలతో వాటికి సంబంధం ఉండదు. అప్పటి పరిణామాల ప్రకారం తమ వ్యూహాలు హిట్టవ్వాలన్నది, ప్రతి ఒక్క పార్టీ ఆశ....
- బూమెరాంగ్ అయిన బీజేపీ నిర్ణయం
- సోము వీర్రాజుపై పోస్టింగ్ వ్యవహారం కొత్త మలుపు
- సోముపై పోస్టింగ్ పెట్టారంటూ సొంత పార్టీ నేతపై డీజీపీకి ఫిర్యాదు
- తనకు సంబంధం లేదని బీజేపీ సీనియర్ నేత రాంకుమార్ వాదన
-రాంకుమార్ ఐపి నెంబర్ నుంచే వచ్చిందన్న అధికార ప్రతినిధి లక్ష్మీపతిరాజా
- యార్లగడ్డ రాంకుమార్పై డీజీపీకి లక్ష్మీపతిరాజా ఫిర్యాదు
-...
- రోజాపై దాడి చేస్తే పోలీసులెక్కడ?
- మంత్రులకు ఇచ్చే భద్రత అంతేనా?
- బాబు బస్సుపై దాడి ఘటనలో సవాంగ్ సారు మాటలు మర్చిపోయారా?
- అప్పుడు భావస్వేచ్ఛ అయితే మరి ఇప్పుడు కాదా?
-పార్టీ ఆఫీసుపై దాడి ఘటనలో సీఎం జగన్ ‘అభిమానుల బీపీ’ వ్యాఖ్య మరిచిపోయారా?
- ఇప్పుడు పవన్ ఫ్యాన్సుకూ బీపీ వచ్చిందనుకోవచ్చు కదా?
- మరి...
- ‘గ్రేటర్’లో కాంట్రాక్టర్లకు 500 కోట్ల రూపాయలు బకాయి
- వ్యాక్సిన్ డ్యూటీ బిల్లులూ పెండింగే
- చితికిపోతున్న చిన్న కాంట్రాక్టర్లు
- అప్పుల పాలయి 15 మంది ఆత్మహత్య
- పెళ్లి, చావు, ఆసుపత్రి పేరు చెబితేనే బిల్లులు
- సీఆర్ఎంపీలో కాంట్రాక్టర్లకు అరగంటలోనే చెక్కులు
- పీపీఎం స్కీములో రెండేళ్లు పూర్తికాకున్నా మళ్లీ రోడ్డుపై రోడ్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
కేటీఆర్ మంత్రిగా...
- ఆ 45 మంది సలహాదారులేం చేస్తున్నట్లు?
- సజ్జల ఒక్కరిపైనే భారం
- అటు ప్రభుత్వం, ఇటు పార్టీ పనులు
- ఎదురుదాడి బాధ్యత కూడా ఆయనదే
- మంత్రులకు మించి బాధ్యతలు
- కీలక సమయాల్లో ఆపద్బాంధవుడి అవతారం
- మరికొన్ని బాధ్యతల్లో అజయ్ కల్లం
- మిగిలిన సలహాదారులంతా జీతాలకే సరి
- సర్కారు సలహాదారులు నివేదికలు ఇస్తారా?
- సర్కారు ఖజానాపై...
- తెలంగాణలో టీడీపీ-బీజేపీ పొత్తు కథనాలు బూమెరాంగ్
- బీజేపీతో టీడీపీ పొత్తు రాధాకృష్ణ సొంత అజెండానా?
- ఆ మేరకు తన మీడియాలో కథనాలు
- ఏ పార్టీతో పొత్తు ఉండదని బీజేపీ ఇన్చార్జి తరుణ్ స్పష్టీకరణ
- తెలంగాణలో ఒంటరిపోటీయేనన్న ఇంద్రసేనారెడ్డి
- దానితో పోయిన పరువు టీడీపీ
- గత ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు వద్దన్న రాధాకృష్ణ
-...
- 22 ప్రముఖ కంపెనీలు...వెయ్యికి పైగా ఉద్యోగాలు
- నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ వేదికగా ఉద్యోగ మేళా
- కరోనా సంక్షోభం అనంతరం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు నిరుద్యోగులకు, యువతకు సువర్ణావకాశం
- జాబ్ మేళా ద్వారా హీరో, ఇసుజు, అమరరాజా బ్యాటరీస్, బజాజ్,హ్యుందయ్,అపాచీ, ఫ్లిప్ కార్ట్, టాటా స్టీల్, అపోలో, మెడికవర్,హెటెరో...
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘అన్నా... సీపీఎస్ గురించి నాకు వదిలేయండి. మీ అందరి దయ వల్ల, ఆ దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో ఆ సమస్య పరిష్కరిస్తా’నన్నా అని అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగనన్న అతి తేలిగ్గా హామీ ఇచ్చేశారే అనుకోండి. ఆయనంటే రాజకీయ నాయకుడు. అధికారం కోసం, అవసరం...