Thursday, March 30, 2023
ఇప్పటివరకూ మనలో చాలామందికి తెలియని సంగతి ఒకటి తెలుసుకుందాం రండి. మనిషికి ఒకటే గుండె ఉంటుందన్నది అందరి అభిప్రాయం కదా. కానీ మన కాళ్లలో మరో రెండు గుండెలు ఉంటాయి. అవే... మన పిక్కలు. గుండె ఎలాగైతే రక్తాన్ని అన్ని అవయవాలకూ పంప్ చేస్తుందో... పిక్క కూడా అలాగే రక్తాన్ని పైకి పంప్ చేస్తుంది. పైగా...
చాలా మందికి నోటికి రుచిగా ఉంటే తప్ప ముద్ద దిగదు. అలా నోటికి రుచిగా నచ్చిన ఆహారం తినటంవల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త శ్రద్ధ వహించాలి. ఆకుకూరల్లో ఎక్కువగా విటమిన్‌ 'సి', 'ఎ', 'కె' లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో శరీరానికి అవసరమైన న్యూట్రీన్లు అధికంగా ఉంటాయి.అలాగే ఐరన్‌...
ఒక తాతకు 87 సంవత్సరాల వయస్సులో కూడా తలనొప్పి గానీ, వెన్నునొప్పి గానీ, కీళ్ల నొప్పులు, దంతాల సమస్య లేదు. కొబ్బరి నూనెను వాడడమే అతని ఫిట్నెస్ కు మూలకారణం. మణిపాల్‌కు చెందిన ఒక విద్యార్థి మాట్లాడుతూ, కొబ్బరి నూనెను అరికాళ్ళకు రాసుకోవాలని నా తల్లి పట్టుబట్టేది. చిన్నతనంలో నా దృష్టి బలహీనపడిందని చెప్పారు. అమ్మ...
చిన్న పట్టణాలలో, ఆఖరుకు గ్రామాల్లో కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అయితే ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం వలన, మన ఆరోగ్యానికి కలిగే భయంకర ప్రభావం ఏంటో ఒకప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిన దినేష్ మాటల్లోనే విందాం....దినేష్ అనే వ్యక్తి తన మాటలతో నిజాలను చెప్పి ....తను పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని...

బయో క్లాక్

మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే, 4.00 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాము. కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైంకి లేస్తాము. ఇది బయో-గడియారం. చాలామంది 80-90 సంవత్సరాల వయస్సులో చనిపోతారని సాధారణంగా నమ్ముతారు. 50-60 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని నమ్మి చాలామంది తమ సొంత బయోక్లాక్‌ను...
కొద్ది రోజుల నుంచీ దేశాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ పట్టివేత వ్యవహారం విద్యార్ధుల తలిదండ్రులను హడలెత్తిస్తోంది. కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గుజరాత్‌లోని అదానీకి చెందిన పోర్టు నుంచి, విజయవాడకు దర్జాగా రవాణా అయిన వేల కోట్ల డ్రగ్స్ దేశాన్ని నోరెళ్లబెట్టేలా చేసింది. దానిపై రాజకీయ పార్టీల రచ్చ. అసలు అంత భారీ స్థాయిలో మత్తు...
పొన్నగంటి కూరను ఉడికించి, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదే కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు. ప్రస్తుతం మనం తీసుకునే ఆహారంలో, పీల్చుకునే గాలిలో రసాయనాలు ఉండటంతో అవి రక్తంతో కలిసిపోతున్నాయి.తద్వారా రక్తం అశుభ్రమైపోతుంది.రక్తాన్ని శుద్ధి చేయాలంటే.. శుభ్రం చేసిన పొన్నగంటి ఆకును...
అశ్రద్ద చేయవద్దు... అవగాహన అవసరం... ఆందోళన అనవసరం... ప్రజలు ఓవైపు కరోనా , మరోవైపు సీజనల్ వ్యాధులు, దీంతో ఏ జ్వరం ఏమిటో తెలియక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. సీజనల్ వ్యాధులు ,వీటిల్లో డెంగ్యూ జ్వరం ఇపుడు ముఖ్యమైన ప్రాణాంతకమైన వ్యాధి. సాధారణంగా దీని వ్యాప్తి వర్షాకాలం ముగిసే సమయానికి మొదలవుతుంది. డెంగ్యూ జ్వరం దోమల వల్ల కలిగే వైరల్...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com