Suryaa.co.in

National

మహరాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్

మహరాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ సంభవించింది. గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుక గ్యారబట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. కాల్పుల్లో… ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. కోర్చి పీయస్ పరిధిలో ఈ…

వచ్చే వారం తెరుచుకోనున్న శబరిమల ఆలయం

శబరిమల ఆలయం వచ్చే వారం తెరుచుకోనుంది.రెండు నెలల పాటు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోనున్నారు.మండల మకరవిళక్కు పండగ సీజన్ సందర్భంగా రోజుకు 30వేల మందిని అనుమతించనున్నట్టు అధికారులు వెల్లడించారు. మండల మకరవిళక్కు పండగ సీజన్ సందర్భంగా శబరిమల ఆలయం వచ్చే వారం తెరుచుకోనుంది. 2 నెలల పాటు వర్చువల్ క్యూ విధానంలో రోజుకు 30వేల మంది భక్తులకు…

దేశ పురోగతి కోసం ప్రజాఉద్యమాల నిర్మాణంలో పత్రికల పాత్ర కీలకం

– స్వచ్ఛభారత్ కార్యక్రమం ఓ ఉద్యమరూపు సంతరించుకోవడంలో మాధ్యమాలు పోషించిన పాత్ర అభినందనీయం – ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ప్రజా పక్షం వహించడం ప్రచార, ప్రసార మాధ్యమాల బాధ్యత – రాజకీయ రంగంలోకి ప్రవేశించిన తొలినాళ్ల నుంచి పత్రికలంటే తనకెంతో అభిమాన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు – వ్యవసాయం, మాతృభాష, మహిళల సాధికారత, గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి…

కన్నూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

బెంగళూరు: కన్నూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (Kannur-Bengaluru Express) రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఎక్స్‌ప్రెస్‌ రైలు కన్నూరు నుంచి బెంగళూరు వెళ్తున్నది.బెంగళూరు డివిజన్‌లోని తొప్పూరి-శివ్డీ ఘాండ్‌ మధ్య పర్వతంపై నుంచి బండరాళ్లు పట్టాలపై పడిపోయాయి. దీంతో శుక్రవారం తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో కన్నూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఐదు బోగీలు పట్టాలు (derailed) తప్పాయి. సమాచారం అందుకున్న…

కేదార్నాథ్ ఆలయం జ్యోతిర్లింగ క్షేత్రం

ఉత్తరాఖండ్: ఈరోజు కేదార్నాథ్ జ్యోతిర్లింగ పరిదిలోని ప్రస్తుత పరిస్థితి. కేదార్నాథ్ ఆలయం జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ ఆలయం ఆరునెలలు ఇలా మంచుతో కప్పబడి ఉంటుంది అలా మంచితో కప్పబడిన ఆరు నెలలు ఆలయాన్ని మూసే ఉంచుతారు. ఆలయాన్ని మూసే రోజు అఖండ జ్యోతిని వెలిగిస్తారు అలా ఆరు నెలలు ఆ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది మళ్లీ…

దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యేలా ప్రజలను చైతన్య పరచండి

– గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన – పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ తదితర అంశాలపైనా దృష్టిపెట్టాలి – ప్రజాజీవితంలో నైతిక విలువలను పెంపొందించేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచన – నూతన జాతీయ విద్యావిధానం సమర్థవంతంగా అమలుకావడంలో చొరవతీసుకోవాలి – మాతృభాషలో విద్యాబోధనను ప్రత్యేకంగా ముందుకు తీసుకెళ్లాలని సూచన న్యూఢిల్లీ:…

అప్పడాలమ్మకు అత్యున్నత పురస్కారం

ఈమె పేరు జస్వంత్తి బెన్. ఆమెకు ఇప్పుడు 91 సంవత్సరాలు.. 1959లో చేతిలో ఉన్న 80 రూపాయలతో “లిజ్జత్ పాపడ్స్” పేరుతో అప్పడాల వ్యాపారం ప్రారంభించింది. ఆమెను చూసి అప్పుడు అందరూ నవ్వుకున్నారు. అప్పడాల వ్యాపారం చేస్తుందట అంటూ గేలి చేశారు. ఆమె కుంగిపోలేదు. 1960 లో ఆమె అప్పడాలు ఆరబెట్టడానికి ప్యాక్ చేయడానికి ఒక…

గవర్నర్లకు వెంకయ్య విందు

బుధవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి నివాసంలో.. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు గౌరవ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తేనీటి విందు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్, బిశ్వభూషణ్ హరిచందన్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు పాల్గొన్నారు.

దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ఒడిశా,ఆంధ్రప్రదేశ్‌ ముందడుగు

– రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో జాయింట్‌ కమిటీ – ఉభయ రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడి – చర్చల తర్వాత సంయుక్త ప్రకటన చేసిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నవీన్‌ పట్నాయక్, వైయస్‌.జగన్‌ ఈ ఉదయం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమార్తె…

సమస్యల పరిష్కారానికి సంయుక్త కమిటీ: జగన్‌, నవీన్‌ పట్నాయక్‌

భువనేశ్వర్‌: ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో ఏపీ సీఎం జగన్‌ సమావేశమయ్యారు. ఈరోజు మధ్యాహ్నం భువనేశ్వర్‌ చేరుకున్న జగన్‌.భువనేశ్వర్‌లో నవీన్‌ పట్నాయక్‌తో ప్రత్యేకంగా సమావేశమై ఉభయ రాష్ట్రాల మధ్య కీలక అంశాలపై చర్చించారు. నేరడి బ్యారేజీ, జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల సమస్యపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. ఏపీ, ఒడిశా సమస్యల పరిష్కారానికి సంయుక్త కమిటీ…