May 19, 2026

Padayatra News

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన ‘మహా పాదయాత్ర’ ఐదో...
మొక్కవోని దీక్షతో రాజధాని రైతుల మహా పాదయాత్ర కొనసాగుతోంది. గుంటూరులో పాదయాత్ర చేసిన రైతులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, కులసంఘాలు...
మూడవ రోజు పాదయాత్ర బుధవారం గుంటూరు నగరంలో అపూర్వంగా సాగింది. ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపారు. స్థానిక అమరావతి...
రెట్టింపు ఉత్సాహంతో రెండవ రోజు కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర.. అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం-దేవస్థానం పాదయాత్ర రెండవ రోజు మంగళవారం తాడికొండలో...
రాజధాని రైతులు, మహిళల మహా పాదయాత్ర రాజధాని రైతులు, మహిళల రెండోరోజు మహాపాదయాత్ర కొనసాగుతోంది. తాడికొండ రైతులు, మహిళలు ఉద్యమస్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు.....
న్యాయస్థానం నుండి దేవస్థానం, తుళ్ళూరు నుండి తిరుమల మహాపాదయాత్ర నిన్న ప్రారంభమైనది. “జై అమరావతి” నినాదం ప్రతిధ్వనించింది. వేలాది మంది ప్రజలు పాదయాత్రలో...