Suryaa.co.in

Political News

కలకలం రేపుతున్న కందిపప్పు కుంభకోణం

-మంత్రి ఆకస్మిక తనిఖీల్లో బైటపడ్డ స్కాం -పౌరసరఫరాల సరుకుల పంపిణీలో గోల్ మాల్ -కోట్ల కుంభకోణం -నూతన మంత్రి తనిఖీలలో స్కామ్ బట్టబయలు -ఈ కుంభకోణంలో పల్నాడు జిల్లా వినుకొండ దాల్ మిల్లర్ ల లింకులు -వెలుగు చూస్తున్న అనేక అవకతవకలు (వాసిరెడ్డి రవిచంద్ర) ఏపీకి సరఫరా చేసే ప్రజా పంపిణీ కందిపప్పు సరఫరాలో భారీ…

నాడు నాన్న – నేడు కొడుకు

కొండలను కొల్లగొట్టిన ఘనులు దుర్వినియోగం – కర్మ – దేవుడి పాచికలు మీడియాలో వస్తున్న వార్తలను చూసి, 2006 డిసెంబురులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నోరు విప్పాడు. అవును మా కుటుంబానికి వెయ్యి ఎకరాలకు పైగా భూములు వున్నాయి. అందులో మా నాన్న తెలియక కొన్న అసైన్‌డ్ భూములు కూడా వున్నాయి అని. వెంటనే వాటిలో…

గెలిస్తే మంత్రే…

కొల్లు రవీంద్రకు అరుదైన అవకాశాలు ” గెలిచాడంటే… మంత్రి అవుతాడంతే” ఈ మాట రాజకీయాల్లో ఎక్కడో అక్కడక్కడ కొందరికి మాత్రమే వర్తిస్తుంది. అలాంటి వారిలో కొల్లు రవీంద్ర ఒకరు. ఆయనే కాదు ఆయన మామ నడకుదుటి నరసింహారావు విషయంలోను ఇది కాన వచ్చింది. 2014లో మచిలీపట్నం నుంచి తొలిసారి గెలిచిన రవీంద్రకు చంద్రబాబునాయుడు క్యాబినెట్లో స్థానం…

జగన్‌ ను ఇంకా బీజేపీ-ఆరెస్సెస్ కాపాడతాయా?

రుషి కొండ మీద చక్కగా ఉన్న టూరిజం భవనాలను నేలకూల్చి.. జగన్ తన ఫ్యామిలీ కోసం ప్యాలెస్ కట్టుకున్నాడు. రుషికొండకు గుండు కొట్టాడు అని జనం అనుకున్నది. అదొక అంకం. అసలైంది ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బు రూ.500 కోట్లను లగ్జరీ కోసం వినియోగించాడు. గెలవడం పక్కా.. ఉషాకలో కాపురానికి ఎదురుండదని కలగన్నాడు. పులివెందులలో మాదిరిగానే…

రుషికొండపై డిఫెన్స్ లో వైకాపా

(పి.పి.ఎన్) ఫిబ్రవరి 29,2024 రుషికొండ ప్యాలెస్ ప్రారంభించిన రోజున టూరిజం మంత్రి రోజా చెప్పిన మాట. విశాఖ రాజధానిగా సంకల్పించినందున ఇందులో సిఎం క్యాంపు కార్యాలయం కోసం ఉపయోగిస్తే మంచిది అని త్రిమెన్ కమిటీ సూచన. భవిష్యత్తులో పర్యాటకం కోసం ఉపయోగించాలా లేక సిఎం కార్యాలయంగా ఉపయోగించాలా అని తర్వాత స్పష్టత ఇస్తాం ” అంటే…

మూడు నెలల్లోనే ముగించాలి!

–అందుకు యాక్షన్ ప్లాన్ అవసరం -అలాంటి ఆపరేషన్ కు ఏ బి వెంకటేశ్వరరావు మాత్రమే సమర్ధుడు జగన్ నాయకత్వం లోని వైసీపీయులు సాగించిన అరాచకాలకు తెలుగు సమాజం ఎంతగా భీతిల్లిపోయిందో…. భయపడిపోయిందో…. చంద్రబాబు – పవన్ కు లభించిన విజయాన్ని బట్టి అంచనా వేయవచ్చు. జనం బొచ్చేల్లో నాలుగు పైసలు విదిలించి, సర్వ అక్రమాలకు పాల్పడడం…

జయహో జననాయక

(మధు) పేదల రక్షణ కవచం నిజాయితీకి నిలువెత్తు రూపం అక్రమార్కులకు కొదమ సింహం అపర చాణిక్యుడు పట్టు వదలని విక్రమార్కుడు స్నేహమంటే ప్రాణం భూమి పుత్రుడా భట్టి జయహో జననాయక శతమానం భవతి హృదయంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే నాయకులే నూతన చరిత్రను సృష్టిస్తారు. సామాన్యులు, బడుగులు, అట్టడుగు వర్గాల జీవితాలకు ఒక కొత్త దిశ,…

పవన్‌కల్యాణ్.. రేపటి భవిష్యత్తు!

-నేటి విజయమే సేనాని వ్యూహం కాదు – జనసేనాని విజయం వెనుక నమ్మలేని నిజాలు ఆంధ్ర ప్రదేశ్ లో రెడ్డి, కమ్మ ఆధిపత్య పార్టీలు కాకుండా తృతీయ ప్రత్యామ్నాయం రావాలి. అధికార సాధన దిశగా అడుగులు వెయ్యాలి అనేది ఏడూ దశాబ్దాల పాలిత వర్గాల కల. ఈ కలను సాధించిన మొదటి వ్యక్తి కొణెదల పవన్…

చంద్రబాబు ఈ దేశ సంపద.. బాబు ఒక బ్రాండ్

మూడోసారి కూడా మేమే అధికారంలోకి వస్తాం , 407 స్థానాలు సాధిస్తాం అని బీరాలు పలికిన బి.జె.పి ఎన్నికల ఫలితాలు రోజు చతికిల పడింది. దానితో షేర్ మార్కెట్ కుప్పకూలి మదుపర్ల ఆస్తి 31 లక్షల కోట్లు ఆవిరయ్యింది. మరుసటి రోజు బాబు అభయ హస్తం అందించడంతో ఒక్క సారిగా సూచీ పెరిగి, అది 51…

విజయం ఎవరిది?

కలిసి వచ్చిన కాపులది భుజం తట్టిన బీసీలది కలుపుకు పోయిన కమ్మలది ధర్మం కోసం నిలబడిన క్షత్రియులది ఆశీర్వదించిన బ్రాహ్మలది విజయోస్తు అన్న వైశ్యులది మంచికి నిలబడ్డ రెడ్లది ముందుకొచ్చిన ముస్లింలది. ఎవడ్రా మమ్మల్ని విడదీసేది? మీరు చిమ్మిన విషానికే కూలిపోయే మూలాలు కావు మావి. కళ్లాపి చల్లి ముగ్గుకర్ర గీసుకుని తులసమ్మకి దండం పెట్టుకుని…