Sunday, June 4, 2023
లక్షల మంది చనిపోయినా, లక్షలమంది లక్ష్యం మాత్రం బతికేవుండాలి అన్న ఛత్రపతి శివాజీ మహరాజ్ యొక్క సైన్యాధిపతి శ్రీ భాజీ ప్రభు మాటలను స్మరిస్తూ, ఒక అయిదు విషయాలు. మోదీ ప్రధాని అయినప్పటి నుండి, సుమారుగా కాకముందడి నుండే విదేశీ సొమ్ములకు ఆశపడే మీడియా, ప్రతిపక్షాలు కొన్ని విదేశీ శక్తులు .. మోదీ వ్యతిరేక ప్రచారం...
కేంద్రం కల్పించిన ఈ డబ్ల్యూ ఎస్ 10% రిజర్వేషన్లు.. టీఆర్ఎస్ ప్రభుత్వం మూడు సంవత్సరాలు కాలయాపన చేసినందుకు, లక్షల మంది రిజర్వేషన్ పొందలేక చదువు కోల్పోయినందుకా.. టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేసేది?రెడ్డి- వైశ్య - బ్రాహ్మణ అగ్రవర్ణ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. మన పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల కుంపట్లో ఉద్యోగాలు దొరకకా, పరాయి...
(దేవేంద్ర రెడ్డి గుర్రంపాటి) అర్థరాత్రి చంద్రబాబుకు ఫోన్‌ చేసిన మార్క్‌ జుకర్‌బర్గ్‌ .... ఇండియాలో టైమ్ సరిగ్గా రాత్రి 9...అప్పటికే చాలామంది భోజనాలు ముగించుకుని పక్కమీదకు చేరి ఫోన్లు అందుని ఫేసుబుక్కు, వాట్సాపులు ఓపెన్‌ చేసి చాటింగులతో దు‌న్నేస్తున్నారు. అప్పుడు అమెరికాలో ఉదయం 9 గంటలవుతోంది... కాలిఫోర్నియా...ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్ బర్గ్‌ తన ఇంట్లో కూచుని చికెన్‌...
( ప్రేంచౌదరి) ఆయన ఎంత హైటెక్కో .. 44 సంవత్సరాల క్రితం జరిగిన ఈ వాస్తవ సంఘటన..ఆధారంగా తెలుస్తుంది. S.V.యూనివర్సిటీలో ఆయన N.S.U.I నాయకుడిగా ఉండేవారు.అది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంవత్సరం. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తిరుపతికి వస్తున్నారు,స్వాగత ఏర్పాట్లు ఘనంగా ఉండేలా చూడాలని బాబుకి ఆయన రాజకీయ గురువు రాజగోపాల్ నాయుడు చెప్పారు. ఆ ఏర్పాట్లు...
'యథా సీ. ఎం...తథా అధికార యంత్రాంగం! *ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు ...! *ఈ ప్రభుత్వానికి శరం లేదు ...! *ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు ...! *ఇదొక దిక్కుమాలిన ప్రభుత్వం ...! *ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు ...! *ఇదొక ఫ్యాక్షన్ ప్రభుత్వం ...! *ఇదొక దుర్మార్గపు ప్రభుత్వం ...! *ఇదొక నీతిమాలిన ప్రభుత్వం ...! దేశంలో గానీ , లేదా, రాష్ట్రాలలో గానీ ప్రతిపక్ష...
‘తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం’ అంటే ఎలా ఉంటుందో ఈటల రాజేందర్‌ రుజువు చేశాడు. అక్కున చేర్చుకొని అందలమెక్కించిన పార్టీకి వెన్నుపొడిచిన రాజేందర్‌ తనకు అన్యాయం జరిగిందని నమ్మబలుకుతున్నాడు. నిజానికి ఈటలకు పార్టీలో, ప్రభుత్వంలో మరెవ్వరికీ దక్కని ప్రాధాన్యం లభించింది. ప్రజలను ఆదరించి అభివృద్ధి చేయమని పదవులిస్తే.. పార్టీకి, ప్రజలకు ద్రోహం చేశాడు. తన...
( ఎస్.కె. జకీర్, సీనియర్ జర్నలిస్టు) ''భోజనాల కోసం,మద్యం కోసం ప్రజలు TRS సమావేశాలకు వెళుతున్నారంటూ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారు.ఇది పూర్తిగా దిగజారిన వైఖరి. ఆరు సార్లు నిన్ను గెలిపించిన హుజూరాబాద్ ప్రజలను అవమానపర్చేలా మాట్లాడుతున్న రాజేందర్ కు మీరే తగిన గుణపాఠం చెప్పాలి.చిత్తు చిత్తుగా ఓడించాలి'' అని మంత్రి హరీశ్...

మోడీ ఎవరు?

దీనికి సమాధానాన్ని తెలివైన రాజకీయ వైద్యుడు చాలా అందంగా వివరించారు. ఆయుర్వేదం మరియు వైద్య శాస్త్రంలో తేనెను ఔషధంగా భావిస్తారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కుక్క తేనెను నాకితే అది చనిపోతుంది.! అంటే మనుషులకు ఔషధం అయిన తేనె కుక్కలకు విషం. ఆయుర్వేదం మరియు వైద్య శాస్త్రం స్వచ్ఛమైన  దేశీయ ఆవు నెయ్యిని ఔషధ లక్షణాల స్టోర్‌హౌస్‌గా పరిగణిస్తాయి.! కానీ...

దటీజ్.. మోదీ!

"నేను కూడా ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి ఎంపీని, ఈ సమావేశానికి నన్ను ఎందుకు పిలవలేదు"? కొన్ని రోజుల క్రితం న్యూఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో సెమినార్ నిర్వహించబడింది, వచ్చే ఏడాది జరగబోయే కొన్ని రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా మరియు బిజెపి జాతీయం సమితితో సహా బిజెపి...
ప్రపంచంలో వివిధ దేశాల ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాధినేతల మధ్య సంబంధాలు, విదేశీ నీతి పెద్దగా మారే అవకాశాలు లేవు. అయితే మారిన అంతర్జాతీయ పరిణామాలు తప్పకుండా చర్చించే అంశాలపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో నరేంద్రమోదీ సెప్టెంబర్ 22-27 మధ్య జరుపుతున్న మరో చరిత్రాత్మక అమెరికా పర్యటన కు కీలక ప్రాధాన్యత ఉన్నది.ఏడేళ్ల క్రితం...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com