‘నేను కశ్మీర్ పండితుడిని. మా కుటుంబం కశ్మీరీ పండిత కుటుంబం..’ అని జమ్ము కశ్మీర్ లో దేవాలయాలు తిరుగుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. జమ్ములో ఒక వేదిక పై నుంచి ఆయన ‘జైమాతాదీ’ అని కూడా నినాదాలు ఇస్తూ కార్యకర్తలతో కూడా నినాదాలు చేయించారు.వైష్ణోదేవీ యాత్ర కు పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. 2014లో...
మాజీ శాసనసభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన
దేశంలో రోజు రోజుకి మహిళలు పై జరుగుతున్న అఘాయిత్యం, హత్యాయత్నం వంటి ఘటనలను నియంత్రణ కోసం.. ప్రభుత్వం మరణశిక్షలాంటి కఠినమైన చట్టాలను తీసుకువచ్చింది. కానీ, కొంతమంది అ చట్టాల పరిధి కేవలం ఆగ్రహంలో ఉన్న ప్రజలను శాంతపరచడానికి తప్ప, అసలు మూలాలను కనుక్కుని పరిష్కరించడంలో ఉపయోగపడటం లేదు అని తెలంగాణ...
అవును. నాకు కొంచెం తిక్కుంది. దానికో లెక్కుందని పవన్ కల్యాణ్ సినిమాలో చెప్పినట్లు... వైఎస్ జగన్మోహన్రెడ్డి హిందూ వ్యతిరేక విధానం వెనుక తిక్కేమీ లేదు. దానికో ఎలక్షను లెక్కుంది! మత రాజకీయ కిక్కుంది. వినాయక చవితిపై ఆంక్షలు విధించడం ద్వారా.. తాను హిందువులకు వ్యతిరేకమన్న సంకేతాలు మిగిలిన మతాలకు పంపి, రాజకీయ ప్రయోజనం సాధించడమే...
ఒక తిక్కలోడు బస్సు ఎక్కి రెండు టిక్కెట్లు తీసుకున్నాడు. కండక్టర్ అడిగాడు ఒక్కడికి రెండు టికెట్లు ఎందుకని?
నేను ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను... ఒక టికెట్ పోయినా... రెండో టికెట్ ఉంటుంది. అందుకే నేను రెండు తీసుకున్నాను, అని చెప్తాడు.
మరి రెండు టికెట్లు పోతే అప్పుడు ఏం చేస్తావ్? అని కండక్టర్ అడిగాడు.
అయినా...
కన్నీళ్లు తుడిచేందుకు కదిలొచ్చాడు.. నిర్వాసితుల పోరుకి నినాదమయ్యాడు..
పోరాడితే మహా అయితే అరెస్టు చేస్తారు. అంత కంటే ఇంకేం చేస్తారని తెగింపు ప్రదర్శించాడు.
కలిసి పోరాడదామంటూ పోలవరం నిర్వాసితుల గుండెల నిండా ధైర్యం నింపాడు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కష్టాలు తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాల్లో మంగళవారం, బుధవారం చేసిన...