February 11, 2026

Telangana

-నిధులు లేక కేంద్రాన్ని అడుక్కుంటున్నారు – మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా అప్పులకుప్పగా మారిన ఆంధ్రా సర్కారు పరిస్థితిపై తెలంగాణ సర్కార్ ఎద్దేవా చేసింది....
రైతుల వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్రంలోనిప్రభుత్వం పీటం కదిలిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...
– కేంద్రం సవతి తల్లి ప్రేమ -తుమ్మల తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని టీఆర్ఎస్ నేత, మాజీ...
– బీజేపీ పార్టీ అమ్మకంకు కేరాఫ్‌  – టీఆర్‌ఎస్ తెలంగాణలో ఒక నమ్మకం – మంత్రి సబితాఇంద్రారెడ్డి రైతులు పండించిన వరిధాన్యాన్ని కేంద్రం...
– పోటీ ధర్నాలపై భట్టి ఫైర్ ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్ఎస్‌ డ్రామాలాడుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన...
-అరవింద్.. బట్టలు ఊడదీసి కొడతాం – ఎమ్మెల్యే గాదరి వార్నింగ్ నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ విరుచుకుపడ్డారు. సీఎం...
-బీజేపీ నాయకురాలు విజయశాంతి ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు రంగులు మార్చే ఊసరవెల్లి మాదిరిగా ఉందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. వరి వేసుకుంటే...
తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. ఇటీవల నదీ జలాల విషయంలో ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల...
చిక్కడపల్లి : బ్యూటీపార్లర్ కు వెళ్లిన గృహిణి అదృశ్యమైన ఘటన చిక్కడపల్లి పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది .ఎస్ఐ ప్రేముమార్ తెలిపిన వివరాల మేరకు...