-బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్
ఫేక్ సర్వే రిపోర్టులతో టిక్కెట్ల కోసం పోటీ పెంచి, కోట్లకొద్దీ నోట్లు దండుకునే చిల్లర కుట్ర చేస్తున్న రేటెంత” రెడ్డి , “కొనుగోలు” సునీల్.
అసెంబ్లీ ఎన్నికల పేరుమీద ఇప్పటికే కోట్లకొద్దీ రూపాయల మరియు భూముల దోపిడీకి పాల్పడుతున్న ఈ తోడుదొంగలు “రేటెంత” రెడ్డి మరియు “కొనుగోలు” సునీల్, ఎమ్మెల్యే సీటుకు, నోటు రేటును పెంచేందుకై దుష్ట వ్యూహాలకు పాల్పడుతుండ్రు.
“రేటెంత” రెడ్డి; “కోనుగోలు” సునీల్ కుట్ర పన్ని సోషల్ మీడియాలో ఫేక్ ప్రీ పోల్ సర్వే రిపోర్టులను ప్రచారం చేస్తు, మైండ్ గేమ్ ఆడుతుండ్రు.
ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు, దాదాపు 50 నియోజక వర్గాలలో పోటీచేసేందుకు సమర్థులైన అభ్యర్థులు లేరు, ఉన్న అభ్యర్థులను కనీసం ప్రకటించలేని దుస్థితి, కానీ మెజారిటి సీట్లు గెలుస్తారని, తెలంగాణ ప్రజల చెవిలో పూలు పెడుతున్న సీటుకు నోటు దొంగ “రేటెంత” రెడ్డి, మరియు “కోనుగోలు” సునీల్.. తస్మాత్ జాగ్రత్త..