Suryaa.co.in

Andhra Pradesh

ఏఎస్‌ఐ కుటుంబానికి రు. కోటి చెక్కు అందించిన డీజీపీ

అమరావతి: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఎస్‌ఐ డి. కొండయ్య కుటుంబానికి కోటి రూపాయల చెక్కును గురువారం తన కార్యాలయంలో అందజేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. విధుల్లో ఉండగా మరణించిన పోలీసు సిబ్బందికి ఎస్‌బిఐ పోలీస్ శాలరీ ప్యాకేజ్ లో భాగంగా కోటి రూపాయల చెక్కు అందజేత. బాపట్లలో ఏఎస్‌ఐ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ 2024 డిసెంబర్ లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో కొండయ్య మరణించారు. కొండయ్య భార్య పి. పాపారాణికి డీజీపీ ఈ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో IGP (P&L) M. రవిప్రకాశ్ ఐ.పీ.ఎస్ మరియు CAO RAJAN స్టేట్ బ్యాంక్ కు చెందిన అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE