Suryaa.co.in

Political News

కుల దెయ్యం పట్టిన దరిద్రులుగా మిగిలిపోతారా?

కుల దోపిడీ మాయల ఫకీరు లను తరిమి కొట్టండి !

దేశం గాని దేశానికి చెందిన
సర్ ఆర్థర్ కాటన్ చేత బ్రిటిష్
వారు నూ ట డెబ్బై పై చిలుకు
సం. ల క్రితం గోదావరి కృష్ణా
నదుల మీద ఆన కట్టలు కట్టి
పంట కాలువ వ్యవస్థలు నిర్మించి
కరువు కాటకాల తో అల్లల్లాడే
కోస్తా జిల్లాల ను డెల్టా జిల్లా లుగా
చేసి ……

ఆ వెనువెంటనే స్కూళ్లు, కాలేజీలు
ఏర్పాటు చేసి రైతు బిడ్డ లందరినీ
విద్యా వంతులను గావిస్తే……,

మీరు మద్రాస్, కర్నూలు ,
హైదరాబాద్ లకు పోయి
అక్కడ అభివృద్ధిని గా విస్తే
చివరకు జరిగిన దేమిటి ?

రాష్ట్ర నడిబొడ్డున అమరావతిని
రాజధాని గా
సీమ ప్రాంతానికి చెందిన
చంద్రబాబు ఏర్పాటు గావిస్తే ….,

రైతులు ప్రపంచం లో ఎక్కడా లేని
విధంగా తమ భూములు
రాజధాని కోసం ఇస్తే….

అక్కడ రాజధాని ఏర్పాటును
సహించ లేని దుష్ట కుల
శక్తుల మాయా జాలా నికి లోనయి
ఒక రాజధాని ఏర్పాటు కూడా
చేసుకోలేని చవటలుగా ..
కుల దెయ్యం పట్టిన దరిద్రులుగా ,
అనాగరికులుగా …
ప్రపంచంలో చరిత్ర హీనులుగా మిగిలిపోతారా ?

నూట డెబ్బై సం.లు క్రితం బ్రిటిష్
వారి కి వున్న అభివృద్ధి ఆకాంక్ష
ఈనాడు నదుల వనరులు ,శక్తి వంత మైన రైతాంగం, స్కిల్ డ్ వర్క్ ఫోర్స్ , సాఫ్టు వేర్ ఇంజినీర్ లు
అత్యధికంగా ఉన్న మన ఆంధ్ర జాతి
ఒక రాజధాని కట్టుకోలేని ,….
పోలవరం ప్రాజెక్ట్ నిర్మించు కో లేని
దుస్తితా ?

ఇక ఆంధ్ర జాతి, ఆంధ్ర ప్రాంతం
వెనక్కు పోవటానికి ఏ ఒక్క రూ
కారకులు కావద్దు !

ఆధునిక చరిత్ర లో భారత్ లో
నీటి కొరత లేని,వరద ముంపు
లేని అమరావతి మహా నగర
ఏర్పాటు మన తెలుగు గడ్డ మీద
ఇకనైనా జరిగేలా ఆంధ్ర లో నీ ప్రతి
ఒక్కరు ఆలోచించి రేపు జరుగ
బోయే ఎన్నికలలో తెలుగు దేశము జన సేన లకు ఓటు వేసి
ఘన విజయం చేకూర్చాలి !

ఆంధ్ర తేజం నింగి కెగరాలి …!
జాగ్రత్తండీ …..జాగ్రత్త !!

– జి వి రామ్ ప్రసాద్
విజయవాడ

LEAVE A RESPONSE