Suryaa.co.in

Crime News National

మాజీ కానిస్టేబుల్ అక్రమాస్తులు రూ.500 కోట్లు

– 52 కిలోల గోల్డ్, ₹10 కోట్ల నగదు సీజ్

భోపాల్ లో 2024 DEC 19న ఓ కారు నుంచి 52 కిలోల గోల్డ్, ₹10 కోట్లనగదును ఐటి అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం RTO మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మదిగా గుర్తించి ఇంట్లో సోదాలు చేయగా ₹500-700Cr అక్రమాస్తులు బయటపడ్డాయి. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వంలో అవినీతికి ఇదే నిదర్శనమని కాంగ్రెస్ విమర్శిస్తోంది. అయితే 15 నెలల కమల్ నాథ్ సర్కార్ కరప్షన్ మారుపేరని కమల నేతలు కౌంటరిస్తున్నారు.

LEAVE A RESPONSE