– పాకిస్తాన్ ఇస్లామ్ దేశం అయ్యాక కూడా వక్ఫ్ బోర్డ్కు భారత భూమిపై హక్కు ఉంటుందా? ఉండాలా?
– అక్కడి హిందువుల ఆస్తులు ఇస్లామ్వి అయ్యాయి
– ఇక్కడి ముస్లీమ్ల ఆస్తులు హిందువులవి అవ్వాలి కదా?
– పాకిస్తాన్లో హిందువులు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయారు
– ప్రపంచంలో మాస్క్స్ ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానం
ఈ దేశం భూమిని అంటే హిందూభూమిని విదేశీ మతం ఇస్లామ్ తనది అని వక్ఫ్ బోర్డ్ ద్వారా రగడ చేస్తూనే ఉంది. ఇస్లామ్ మతస్థులు భారత ప్రదేశంలోకి చొరబడ్డవాళ్లు; దురాక్రమణ దారులు. ఇది మతి స్థిమితం ఉన్న ఎవరైనా కాదనలేని చారిత్రిక సత్యం.
ఈ భారత లేదా హిందూప్రదేశ భూమిని మతం ప్రాతిపదికన 1947లో విభజించారు.1947లో మొత్తం జనాభాలో 24.3% ముస్లీమ్లు. 1881లో 19.97% ఉండే ముస్లీమ్లు1891లో 20.41%, 1901లో 21.88% 1911లో 22.39%, 1921లో 23.23%, 1931లో 23.49%, 1941లో 24.28% అయ్యారు. 24.3% జనాభాగా ఉన్న ముస్లీమ్ల కోసం 1947లో భారత ప్రదేశంలోని 23.382% భూమి విభజించబడి ‘విదేశీ మతం ఇస్లామ్’ భూమి అయింది. ‘ముస్లీమ్ల వేర్పాటు వాదానికి, విద్వేష వాదానికి సాకారంగా పాకిస్తాన్ ఏర్పడింది’. ( పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన పేలాపనను గుర్తు చేసుకుందాం)
ముస్లీమ్లు 1947లో తమకు కావలసినంత మేరకు కావలసిన రీతిలో హిందూభూమిని తీసుకుని వేరుపడ్డాక ఇంకా ఇక్కడ ముస్లీమ్లకు సంబంధించిన భూమి ఉండడం ఏమిటి? ఇంకా ఇవాళ కుడా ఇస్లామ్ మతందైన వక్ఫ్ బోర్డ్ భారత భూమిలో కొన్ని భాగాలను తమవి అంటూ రగడ చెయ్యడం ఏమిటి?? ఎవరికో, ఎక్కడివాళ్లకో ఈ భారత భూమిపై మతం పేరుతో ఇంకా హక్కు ఉండడం ఏమిటి???
మతవాదులైన ముస్లీమ్లు హిందూభూమి లోంచి కొంత భాగాన్ని లాక్కుని వెళ్లిపోయాక తమ మతానికి సంబంధించిన భూమి అంటూ వక్ఫ్ బోర్డ్తో ఇంకా, ఇంకా ఈ దేశానికి కీడు కలిగిస్తూండడం ఏమిటి? 1947 తరువాత కూడా హిందూభూమిపై ముస్లీమ్లకు హక్కు ఉంటుందా? ఉండాలా? 1947 తరువాత కూడా వక్ఫ్ బోర్డ్ అన్నది హిందూభూమిపై ఉండడం దేశానికి పెనుదెబ్బ కాదా?
హిందువుల ప్రాథమిక హక్కల్ని కాలరాయడం కాదా?? ఈ అవకాశాన్ని ఎవరు కలిగించారు? ఎందుకు కలిగించారు? వక్ఫ్ బోర్డ్ను సృష్టించి, పెంచి, పోషించిన శక్తులు ఏ ప్రయోజనాల కోసం, ఎవరి ప్రయోజనాల కోసం ఆ పని చేశాయి? ఈ ప్రశ్నలకు బుద్ధి, చదువు ఆధారంగా వచ్చే సరైన జవాబులు భీతిని కలిగిస్తాయి.
పాకిస్తాన్ ఇస్లామ్ దేశం అయ్యాక కూడా పెద్ద శాతం ముస్లీమ్ ప్రజ పాకిస్తాన్ చేరుకున్నాక కూడా.. హిందూ భూమిలో 1951లో ముస్లీమ్ జనాభా 9.91%, 1961లో 10.70%, 1971లో 11.21% గా పెరుగుతూ, పెరుగుతూ 2022 కు 14.2% తో 200 మిలిఅన్స్ పైబడి ముస్లీమ్లు క్షేమంగా, భద్రంగా, దర్జాగా, ప్రభుత్వ రాయితీలతో, రిజర్వేషన్లతో నివశిస్తున్నారు.
1947లో హిందూ భూమిలో ముస్లీమ్లు 35 మిలిఅన్లు ఇవాళ 200 మిలిఅన్లకు పైగా! హిందూ భూమిలో ముస్లీమ్లు ఎంతగా వర్ధిల్లుతున్నారో ఈ వాస్తవ పరిణామం స్పష్టం చేస్తోంది. 29.5% పెరుగుదల రేటుతో ముస్లీమ్లు హిందూ భూమిలో వేగంగా పెరుగుతున్న జనాభాగా ఉన్నారు. హిందూ జనాభా పెరుగుదల రేటు 19.9% మాత్రమే.
మత ప్రాతిపదికన తమకంటూ పాకిస్తాన్ దేశం ఏర్పడ్డాక కూడా 35 మిలిఅన్ల ముస్లీమ్లు హిందువుల మధ్యనే ఉన్నారు. అంటే వాళ్లకు హిందువుల ఔదార్యం గొప్పదని బాగా తెలుసునన్న మాట! హిందువుల ఔదార్యంతోనే 35 మిలిఅన్ల నుంచి 200 మిలిఅన్లు అయ్యారు ముస్లీమ్లు. ప్రపంచంలో మాస్క్స్ ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇదీ హిందువుల ఔదార్యమే! ఇస్లామ్ పాకిస్తాన్లో హిందువులు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయారు… ఈ పరిణామం ఏ ఔదార్యంవల్ల జరిగింది? ఇది ఇస్లామ్ పని తీరువల్ల కాదా?
పాకిస్తాన్ ఏర్పడ్డాక అక్కడి హిందువుల ఆస్తులు ఇస్లామ్వి అయ్యాయి. అదే విధంగా ఇక్కడి ముస్లీమ్ల ఆస్తులు హిందువులవి అవ్వాలి కదా? అలా ఎందుకు అవలేదు? పైగా ఇస్లామ్ మత వక్ఫ్ బోర్డ్ ఇవాళ కూడా భారత భూమిని తనది అంటూ హిందువుల్ని భయాందళనలకు గురి చెయ్యడం ఏమిటి? ఎవరికో, ఎక్కడివాళ్లకో ఈ భారత భూమిపై ఇంకా మతం ఆధారిత హక్కు ఉండడం ఏమిటి? విదేశీ మతానికి సంబంధించిన వక్ఫ్ బోర్డ్కు భారత భూమిపై హక్కు ఉంటుందా? ఉండాలా?
భారత భూభాగం విదేశీ మతన్మాద శక్తుల పరం కాకూడదు. ఈ భారత భూభాగంలో మరో పాకిస్తాన్, మరో బంగ్లాదేశ్ రూపొందకూడదు. చొరబడ్డ విదేశీ మతం వక్ఫ్ బోర్డ్ రూపంలో మన దేశంలోని భూమిని మరోసారీ కబళించకూడదు. చాలు, చాలు… విదేశీ మతానికి హిందువులు, హిందూభూమి పెద్ద మొత్తంలో బలైంది చాలు.
విదేశీ మతం ఇస్లామ్కు భారత భూమిలో అంగుళం కూడా బలికాకుడదు; ఇస్లామ్కు ఇకపై హిందువులు బలికాకూడదు. ఇస్లామ్ దాడికి మొదటగా భూమిని కోల్పోవడం తరువాత జీవనాల్ని, ప్రాణాల్ని కోల్పోవడం హిందువులకు పునరావృతం అవుతూండకూడదు. హిందువుల భూమి, హిందువుల ప్రాణాలు విలువైనవే; హిందువుల భూమి, హిందువుల ప్రాణాలు హిందువులవే.
మెదడు పగిలిపోయిన మేధావులు కొందరు మనదేశంలో వక్ఫ్ బోర్డ్ దగ్గర కన్నా హిందూ ఆలయాల దగ్గర భూమి ఎక్కువగా ఉందని లెక్కలు చూసిస్తూ తమ విదూషకత్వాన్నీ, విదేశీ మత బానిసత్వాన్ని సిగ్గులేకుండా ప్రదర్శించుకుంటున్నారు. హిందూ ఆలయాల భూమి హిందువులు తమ ఆలయాలకు స్వచ్ఛందంగా ఇచ్చుకున్న భూమి. హిందూ ఆలయాల భూమి హిందువుల సొంత భూమి.
అది ఇస్లామ్ ప్రదేశాల నుంచి, ముస్లీమ్ల నుంచి లాగేసుకున్న, కబ్జా చేసిన భూమి కాదు. హిందూ ఆలయాల భూమి దూరాక్రమణ భూమి కాదు. వక్ఫ్ బోర్డ్ అన్న దానికి ఈ దేశంలో సొంత భూమి అంటూ ఉంటుందా? హిందూభూమిలో కొంత భాగం అక్రమంగా, అన్యాయంగా ముస్లీమ్ల భూమిగా పాకిస్తాన్ ఏర్పడ్డాక కూడా ఇంకా ఈ హిందూభూమిలో వక్ఫ్ బోర్డ్ భూమి అంటూ ఉండడమే ఘోరం.
ఆ భూమి హిందువుల ఆలయ భూములకన్నా తక్కువగా ఉందని లెక్కలు వెయ్యడం సిగ్గు, నీతి మాలిన హేయాతిహేయమైన పని. ఇటువంటి లెక్కలతో కొందరు మేధావులు విదేశీ మత మల భక్షణతో కడుపులు నింపుకుంటున్నామని
తమంత తామే మనకు తెలియజేస్తున్నారు. వాళ్లు భవిష్యత్తులోనైనా చదు వు, విజ్ఞత, నిజం ఆధారంగా మామూలు మనుషులుగా మారాలి.
హిందూభూమిలో ముస్లీమ్ భూమి అంటూ వక్ఫ్ బోర్డ్ అనుదినమూ అలజడి సృష్టిస్తూండడం ఒక వైపరీత్యం; దేశానికి పెను విపత్తు. కేంద్ర ప్రజా ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణలు కాదు. వక్ఫ్ బోర్డ్ నిర్మూలన చట్టాన్ని తెచ్చి ఉండాల్సింది. భవిష్యత్తులో కేంద్ర ప్రజా ప్రభుత్వం ఆ పని చేస్తుందని ఆశిద్దాం. వక్ఫ్ అపాయం దేశంలో లేకుండాపోవాలి; హిందువులకూ భూమి కావాలి.
భారత దేశ స్ఫూర్తికి, ఉనికికి, ప్రగతికి, సార్వభౌమత్వానికి చొరబడ్డ విదేశీ మతం ఇస్లామ్ ఒక అవరోధం కాకూడదు; ఇకపైన హిందువులు, హిందూభూమి ఇస్లామ్కు ఆహుతైపోకూడదు; హిందూ జాతి అంతరించిపోకూడదు. ఈ విషయంగా ప్రతి హిందువూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి; ప్రతి హిందువూ ‘ఈ దేశం ఒక హిందూభూమి’ అన్న స్పృహతో ప్రవర్తించాలి.
“Hindus’ land matters;
Hindus’ life matters.”

9444012279