నేను కాంగ్రేసును..నేను హిందువుల పాలిట యమరాజును

21లక్షల మంది హిందువులను చంపిన తర్వాత… కూడా పాక్ కు 65 కోట్ల రూపాయలు ఇచ్చాను. మతప్రాతిపాదికగ పంపకం చేసినప్పటికిని 7 కోట్ల ముస్లింలను ఈదేశంలోనే ఉంచాను. హిందువులులేని కాశ్మీరును తయారు చేశాను . “సెక్యూలర్” పదాన్ని రాజ్యాంగం లో చేర్చించాను. ఎనిమిది రాష్ట్రాలలో హిందువులను అల్ప సంఖ్యకులుగా చేశాను.
AMU ముస్లిం పదాన్ని చేర్చాను. BHU లో హిందూ పదాన్ని చేర్చడానికి వ్యతిరేకించాను.
కాశ్మీర్ సమస్యను జటిలం చేసాను. JKలో చట్టం నందలి సెక్షన్35(A), 370లను పెట్టాను.
పట్టుబడిన 93,000 పాక్ సైనికులను వదలి పెట్టి, జయించబడిన POKను తిరిగి గిఫ్ట్ గా ఇచ్చేశాను.
90,000sqkmతో పాటు… కైలాశ మానసరోవరంను చైనాకు అప్పగించాను. JK రొహింగ్యాలకు పునరావాసం కల్పించాను.బంగ్లాదేశీ ముస్లింలను దేశంలో చొప్పించి ఓటు బ్యాంక్ పెంచుకున్నాను. NRC వ్యతిరేకించాను. దేశ ద్రోహులను రక్షించుటకై రాత్రి రెండు గంటలకు సుప్రీంకోర్టును తెరిపించాను.2700 సిఖ్ఖులను హత్యకాండ చేశాను .
దూరదర్శన్ లో “సత్యం శివం సుందరం” లోగో తొలగించి వేసాను. కేంద్రీయ నవోదయ విద్యాలయ లోగో నుండి “అసతోమా సత్ గమయ” శ్లోకాన్ని తొలగించి వేసాను. “వందేమాతరమ్”ను రాష్ట్ర గానంగా, దేశీయగీతంగా, పాడకుండ విరోధించాను.26/11 దాడి వెనుక హిందువుల పాత్ర ఉందని చెప్పాను. నా న్యాయవాదులే దేశానికి కీడు చేసే గ్యాంగులను మరియు నక్సలైట్ కేసులను వాదించారు. దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ప్రజాస్వామ్య గొంతును నొక్కి వేశాను.
“భారత మాతాకీ జై” “వందేమాతరమ్” మొదలగు నినాదాలు ఏ రైలులో లేకుండ చేసాను. 1966లో గోరక్షణ కొరకు ఉద్యమించు గోభక్తులైన వందల మంది సాధువులను తుపాకీ గోలీలతో హత్య చేశాను.
హజ్ యాత్రకు సబ్సిడి ఇచ్చి అమర్నాథ్ యాత్రకు టాక్స్ వేసాను. సోమనాథ్ మందిరం నిర్మించుచున్నాడని సర్ధార్ పటేల్ను విరోధించాను.సోమనాథ మందిరాన్ని ప్రారంభించబోయె రాష్ట్రపతి డా.రాజేంద్ర ప్రసాద్ ను విరోధించాను. RSS “ముస్లిం బ్రదర్ హుడ్”లాంటి ఉగ్రవాద సంస్థగా చెప్పాను. శ్రీరామున్ని కల్పితంగా చెప్పుతూ అఫిడవేట్ ఇచ్చాను. అట్లే రామసేతు విరిచివేసే ప్రయత్నం చేశాను.
భారత్ కు UNO లో లభించే సభ్యత్వం వీటో అధికారం చైనాకు ఇచ్చాను. మీరందరు (మూర్ఖులందరూ) “సెక్యూలర్” హిందువులు అయిపోండి. అంతే…! హిందుస్తాన్ ను, హిందూముక్త్-స్తాన్’ గా మార్చేస్తాను. ఆరోపణలన్నీ…, నేను RSS పై పడవేస్తాను.
ఇది కాంగ్రెస్ చరిత్ర. ఇలాంటి ఖాన్+గ్రేస్ పార్టీని భూస్థాపితం చేసేద్దాం.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు
9666606695

Leave a Reply