విజయవాడ: సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. కార్తికేయ మిశ్రా ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్గా పని చేస్తున్నారు.
చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా
![](https://suryaa.co.in/wp-content/uploads/2024/06/Karthikeya-Mishra.jpg)