నిర్బంధించిన వారిని విడుదల చేయాలి: ఎమ్మెల్సీలు

రాష్ట్ర వ్యాప్తంగా సిపీయస్ రద్దు ఉద్యమం పేరుతో నిర్బంధించిన ఉద్యోగ, ఉపాధ్యాయులనందరిని తక్షణం విడుదల చెయ్యాలని ఎమ్మెల్సీలు V.బాలసుబ్రమణ్యం, కత్తి నరసింహ రెడ్డి, లక్ష్మణ రావు లు రాష్ట్ర DGP కి విజ్ఞప్తి చేశారు.DGP స్పందిస్తూ తక్షణం విడుదల చేయాలని 41(A) క్రింద నోటీస్ లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వారికి హామీ ఇచ్చారు. కావున రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ బేషరతుగా విడుదల చేయాలి. సీజ్ చేసిన మోటార్ సైకిల్,కార్ లను విడుదల చెయ్యాలి.

Leave a Reply