Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

తుని నియోజకవర్గం, తుని రూరల్ మండలం, తేటగుంట గ్రామంలో ఈసరపు నూకరాజు(63) కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.  చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 19-09-2023న గుండెపోటుతో మృతిచెందిన నూకరాజు. నూకరాజు కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామర్శించిన భువనేశ్వరి. బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి.

LEAVE A RESPONSE