‘‘అధికారం కోసం వచ్చిన వ్యక్తులము కాదు.భారత్ ను గొప్పగా నిర్మించడమే మాలక్ష్యం.
మహాన్ భారత్ ను నిర్మించే లక్ష్యంతో మా పార్టీ స్థాపించబడింది. అధికారం కోసం రాజకీయాల్లో వచ్చిన వ్యక్తులము కాదు‘‘ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా స్పష్టం చేశారు. అండమాన్ నికోబర్ లో బిజెపి కార్యకర్తలు, మేధావులతో ఏర్పాటు చేసిన సమావేశం లో ప్రసంగించిన అమిత్షా మేధావులు, పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అండమాన్ నికోబార్ బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి అయిన పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఆ రాష్ట్ర నేతలు సమావేశంలో పాల్గొన్నారు.ఇంకా అమిత్షా ఏమన్నారంటే..
